ETV Bharat / state

కరెన్సీ నోట్లతో రేణుక ఎల్లమ్మ దర్శనం - renuka ellamma decorated with currency nptes in medak district

మెదక్​ జిల్లా కేంద్రంలోని రేణుక మాతా ఆలయంలో అమ్మవారికి శ్రావణమాస చివరి మంగళవారాన్ని పురస్కరించుకుని రూ. 5.21 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి రూపంలో అలంకరించారు. అనంతరం అమ్మవారిని అభిషేకం, సహస్రనామ అర్చన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.

medak renuka ellamma was decorated as dhanlaxmi with currency notes
కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అవతారంలో రేణుక ఎల్లమ్మ అమ్మవారు
author img

By

Published : Aug 18, 2020, 4:24 PM IST

మెదక్​ జిల్లా కేంద్రంలోని రేణుక మాతా ఆలయంలో అమ్మవారికి రూ. 5 లక్షల 21 వేలతో ధనలక్ష్మి రూపంలో అలంకరించారు. శ్రావణమాస చివరి మంగళవారాన్ని పురస్కరించుకుని రూ. రెండు వేలు, ఐదు వందలు, రెండు వందలు, వంద రుపాయలతో ఆలయ పూజారులు శ్రీనివాస్, వేదవ్యాస్, ప్రభాకర్​లు అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అమ్మవారిని అభిషేకం, సహస్రనామ అర్చన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.

renuka ellamma decorated with currency nptes in medak district
కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అవతారంలో రేణుక ఎల్లమ్మ అమ్మవారు

ఆలయ అధ్యక్షుడు కొండన్​ సురేందర్​గౌడ్ ఆధ్వర్యంలో రేణుకామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులు భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్​గౌడ్, యాదగిరి గౌడ్, దామోదర్ గౌడ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా

మెదక్​ జిల్లా కేంద్రంలోని రేణుక మాతా ఆలయంలో అమ్మవారికి రూ. 5 లక్షల 21 వేలతో ధనలక్ష్మి రూపంలో అలంకరించారు. శ్రావణమాస చివరి మంగళవారాన్ని పురస్కరించుకుని రూ. రెండు వేలు, ఐదు వందలు, రెండు వందలు, వంద రుపాయలతో ఆలయ పూజారులు శ్రీనివాస్, వేదవ్యాస్, ప్రభాకర్​లు అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అమ్మవారిని అభిషేకం, సహస్రనామ అర్చన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.

renuka ellamma decorated with currency nptes in medak district
కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అవతారంలో రేణుక ఎల్లమ్మ అమ్మవారు

ఆలయ అధ్యక్షుడు కొండన్​ సురేందర్​గౌడ్ ఆధ్వర్యంలో రేణుకామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులు భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్​గౌడ్, యాదగిరి గౌడ్, దామోదర్ గౌడ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.