ETV Bharat / state

మెదక్​ జిల్లాలో కందిపంట దగ్ధం

author img

By

Published : Dec 19, 2019, 9:14 AM IST

ఆరుగాలం కష్టపడి పండించిన పంట అగ్గిపాలైంది. మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండలం రామచంద్రాపూర్​ గ్రామంలో రెండెకరాల కంది పంట కాలి బూడిదైంది.

red gram crop got burnt in medak district due to short circuit
మెదక్​ జిల్లాలో కందిపంట దగ్ధం
మెదక్​ జిల్లాలో కందిపంట దగ్ధం

మెదక్​ జిల్లా నర్సాపూర్ మండలం రామచంద్రపూర్ గ్రామానికి చెందిన మల్లేశం, కిష్టయ్య చెరో ఎకరం కంది పంటను సాగుచేశారు.

ఆ పొలంలో విద్యుత్ నియంత్రిక తక్కువ ఎత్తులో ఉంది. షార్ట్​ సర్క్యూట్​ వల్ల మంటలు చెలరేగి కందిపంట సగం వరకు కాలి బూడిదైంది. గమనించిన రైతులు మంటలు అర్పివేశారు.

విద్యుత్​ నియంత్రికను తొలగించమని అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా.. పట్టించుకోలేదని రైతులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు.

మెదక్​ జిల్లాలో కందిపంట దగ్ధం

మెదక్​ జిల్లా నర్సాపూర్ మండలం రామచంద్రపూర్ గ్రామానికి చెందిన మల్లేశం, కిష్టయ్య చెరో ఎకరం కంది పంటను సాగుచేశారు.

ఆ పొలంలో విద్యుత్ నియంత్రిక తక్కువ ఎత్తులో ఉంది. షార్ట్​ సర్క్యూట్​ వల్ల మంటలు చెలరేగి కందిపంట సగం వరకు కాలి బూడిదైంది. గమనించిన రైతులు మంటలు అర్పివేశారు.

విద్యుత్​ నియంత్రికను తొలగించమని అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా.. పట్టించుకోలేదని రైతులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు.

tg_srd_22_19_kandi panta dagdam_avb_ts10100 etv contributor: rajkumar raju, center narsapur medak dist మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రాంచంద్రపూర్ గ్రామానికి చెందిన మల్లేశం, కిష్టయ్య చెరో ఎకరం కంది పంటను సాగుచేశారు. అందులో విద్యుత్ నియంత్రిక తక్కువ ఎత్తులో ఉంది. నిప్పురవ్వలు రావడంతో సగం వరకు పంట కాలి బూడిద అయ్యింది. పక్క పొలాల రైతులు వచ్చి మంటలను అర్పివేశారు. రైతులు వచ్చి తమకు దిక్కు ఎవరు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని కోరారు. నియంత్రిక తొలగించాలని పలుమార్లు అధికారులకు చెప్పిన తొలగించలేదని అన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.