ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలలు తెరవాలని ఎమ్మార్పీఎస్​ ధర్నా - మెదక్​ కలెక్టరేట్​ వద్ద ధర్నా

ప్రభుత్వ పాఠశాలలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్​ చేస్తూ ఎమ్మార్పీఎస్​ ఆధ్వర్యంలో మెదక్​ జిల్లా కలెక్టరేట్​లో ధర్నా చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్​ వెంకటేశ్వర్లుకు వినతిపత్రాన్ని అందజేశారు.

protest at medak collectorate by mrps
ప్రభుత్వ పాఠశాలలు తెరవాలంటూ ఎమ్మార్పీఎస్​ ధర్నా
author img

By

Published : Oct 10, 2020, 12:53 PM IST

మెదక్​ జిల్లా కలెక్టర్​ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్​ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను వెంటనే ప్రారంభించాలని, ప్రైవేట్​ విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్​ చేశారు. స్మార్ట్​ ఫోన్లు, టీవీలు లేక.. మారుమూల గ్రామంలో ఉండే పేదప్రజలు ఆన్​లైన్​ బోధనకు దూరమవుతున్నారని ఎమ్మార్పీఎస్​ జాతీయ కార్యదర్శి ప్రభాకర్​ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవచూపి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించాలని కోరారు. కొవిడ్​ జాగ్రత్తలు పాటిస్తూనే పాఠశాలని తెరిచి పేద విద్యార్థులకు విద్యను అందించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్​ వెంకటేశ్వర్లుకు వినతిపత్రాన్ని అందజేశారు.

ఇదీ చూడండి:వైద్యుడిపై వలపు వల వేసి రూ.42 లక్షలకు మోసం!

మెదక్​ జిల్లా కలెక్టర్​ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్​ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను వెంటనే ప్రారంభించాలని, ప్రైవేట్​ విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్​ చేశారు. స్మార్ట్​ ఫోన్లు, టీవీలు లేక.. మారుమూల గ్రామంలో ఉండే పేదప్రజలు ఆన్​లైన్​ బోధనకు దూరమవుతున్నారని ఎమ్మార్పీఎస్​ జాతీయ కార్యదర్శి ప్రభాకర్​ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవచూపి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించాలని కోరారు. కొవిడ్​ జాగ్రత్తలు పాటిస్తూనే పాఠశాలని తెరిచి పేద విద్యార్థులకు విద్యను అందించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్​ వెంకటేశ్వర్లుకు వినతిపత్రాన్ని అందజేశారు.

ఇదీ చూడండి:వైద్యుడిపై వలపు వల వేసి రూ.42 లక్షలకు మోసం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.