మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఎమ్మెల్యే మదన్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి మదన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో కృషిచేశారని.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు.
ఇవీ చూడండి: ఆచార్య జయశంకర్ను ఆదర్శంగా తీసుకోవాలి: కేటీఆర్