ETV Bharat / state

'ధైర్యంగా ఉండండి... రోగ నిరోధక శక్తి పెంచుకోండి'

అందరూ ధైర్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. కంటైన్​మెంట్​లో ఉంటున్న వలస కూలీలను పరామర్శించి పలు సూచనలు చేశారు.

author img

By

Published : May 12, 2020, 4:43 PM IST

medak-collector-visit-containment-are-in-chalmada
'ధైర్యంగా ఉండండి... రోగ నిరోధక శక్తి పెంచుకోండి'

మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటించారు. క్వారంటైన్​లో ఉన్న 23 మంది వలస కూలీలను పరామర్శించారు. మహారాష్ట్ర నుంచి ప్రత్యేక బస్సులో వీరిని తీసుకువచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు.

ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, దూరం పాటించాలని సూచించారు. తరచుగా శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. అందరూ రోగ నిరోధక శక్తిని పెంచుకుని ధైర్యంగా ఉండాలని సూచించారు.

మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటించారు. క్వారంటైన్​లో ఉన్న 23 మంది వలస కూలీలను పరామర్శించారు. మహారాష్ట్ర నుంచి ప్రత్యేక బస్సులో వీరిని తీసుకువచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు.

ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, దూరం పాటించాలని సూచించారు. తరచుగా శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. అందరూ రోగ నిరోధక శక్తిని పెంచుకుని ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఇవీ చూడండి: విరోచనాలా? అయితే కరోనా అయి ఉండొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.