ETV Bharat / state

నర్సాపూర్​లో కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటన - medak collector dharma reddy visited narsapur

మెదక్​ జిల్లా నర్సాపూర్​ పట్టణంలో జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి పర్యటించారు. అసంపూర్తిగా ఉన్న పనులపై ఆరా తీశారు.

medak collector dharma reddy visited narsapur
నర్సాపూర్​లో కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటన
author img

By

Published : Dec 21, 2019, 7:57 PM IST

తాగునీరు, పారిశుద్ధ్యం పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని మెదక్​ జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి అన్నారు. నర్సాపూర్​ పట్టణంలోని వీధుల్లో పర్యటించి సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మిషన్​ భగీరథ నీటి పనులపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. నీరు సరఫరా చేసే పైప్​లైన్​ పనులు పూర్తి చేయాలని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తాగునీరు, పారిశుద్ధ్యం పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని మెదక్​ జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి అన్నారు. నర్సాపూర్​ పట్టణంలోని వీధుల్లో పర్యటించి సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మిషన్​ భగీరథ నీటి పనులపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. నీరు సరఫరా చేసే పైప్​లైన్​ పనులు పూర్తి చేయాలని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండిః దిశ నిందితుడి భార్యకు 13 ఏళ్లే!...ఆమె 6 నెలల గర్భవతి

tg_srd_21_21_collector paryatana_av_ts10100 etv contributor:rajkumar raju, center narsapur medak dist తాగు నీరు పారిశుద్ధ్య పనులు బాగా ఉండాలని మెదక్ జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి అన్నారు. నర్సాపూర్ పట్టణంలోని పలు వీధులలో పర్యటించారు. మిషన్ భగీరథ నీరు వస్తుందా పనులు ఏమైనా అసంపూర్తిగా ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. నీరు సరఫరా చేసే పైప్ లైన్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.