ETV Bharat / state

'కాంగ్రెస్​కు ఓటేస్తే మురుగు కాల్వలో వేసినట్టే'

ప్రచారాలు ముగిసే సమయం దగ్గర పడుతుండగా నేతలు, కార్యకర్తలు జోరు పెంచారు. మాజీమంత్రి హరీశ్ రావు మెదక్​లో రోడ్ షో నిర్వహిస్తూ తెరాస అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Apr 9, 2019, 3:39 PM IST

హరీశ్ రావు ప్రచారం

మెదక్​ జిల్లా నర్సాపూర్​లో ప్రచార తార హరీశ్ రావు రోడ్​షో నిర్వహించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కేంద్రంలో తెరాస కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్​కు ఓటేస్తే మురుగు కాల్వలో వేసినట్టేనని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

హరీశ్ రావు ప్రచారం

ఇవీ చూడండి: హోరెత్తించిన ప్రచారం - నేటి సాయంత్రం సమాప్తం

మెదక్​ జిల్లా నర్సాపూర్​లో ప్రచార తార హరీశ్ రావు రోడ్​షో నిర్వహించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కేంద్రంలో తెరాస కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్​కు ఓటేస్తే మురుగు కాల్వలో వేసినట్టేనని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

హరీశ్ రావు ప్రచారం

ఇవీ చూడండి: హోరెత్తించిన ప్రచారం - నేటి సాయంత్రం సమాప్తం

Intro:tg_srd_23_09_harishrao_road show_vis_g3
కాంగ్రెస్కు ఓటేస్తే మురుగు కాల్వల వేసినట్టేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ రోడ్ షో లో పాల్గొన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి ని అధిక మెజార్టీతో మెదక్ ఎంపీగా గెలిపించాలన్నారు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నావ్ తెరాసను ప్రజలు మరియు అన్నారు ఐదు లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరారు


Body:body


Conclusion:8008573221
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.