ETV Bharat / state

నిత్యావసరాలు పంచిన కలెక్టర్​, ఎమ్మెల్యే - Daily Essentials Distribution Needy People

కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్​ కార్మికులకు దాతలు అండగా నిలుస్తున్నారు. మెదక్​ జిల్లా నర్సాపూర్​ పురపాలికలోని 50 మంది కార్మికులకు కలెక్టర్ ధర్మారెడ్డి,​ స్థానిక ఎమ్మెల్యే మదన్​ రెడ్డిలు నిత్యావసర వస్తువులనుఅందించారు.

నిత్యావసరాల పంపిణీ
నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Apr 23, 2020, 4:28 AM IST

మెదక్​ జిల్లా నర్సాపూర్​ మునిసిపాలిటీలోని 50 మంది కార్మికులకు కలెక్టర్​ ధర్మారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్​రెడ్డిలు కలిసి నిత్యావసరాలను, సేఫ్టీకిట్లను పంపిణీ చేశారు. విధులు నిర్వర్తించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ప్రజలు స్వీయనిర్బంధంలో ఉండాలని.. అదొక్కటే మనల్ని రక్షిస్తుందన్నారు. అనవసరంగా బయటతిరిగే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో లాక్​డౌన్​ పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో పురపాలిక ఛైర్​పర్సన్​ మురళీయాదవ్‌ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మెదక్​ జిల్లా నర్సాపూర్​ మునిసిపాలిటీలోని 50 మంది కార్మికులకు కలెక్టర్​ ధర్మారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్​రెడ్డిలు కలిసి నిత్యావసరాలను, సేఫ్టీకిట్లను పంపిణీ చేశారు. విధులు నిర్వర్తించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ప్రజలు స్వీయనిర్బంధంలో ఉండాలని.. అదొక్కటే మనల్ని రక్షిస్తుందన్నారు. అనవసరంగా బయటతిరిగే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో లాక్​డౌన్​ పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో పురపాలిక ఛైర్​పర్సన్​ మురళీయాదవ్‌ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.