ETV Bharat / state

భారత్ బంద్​లో భాగంగా.. సీపీఎం ధర్నా

author img

By

Published : Mar 26, 2021, 4:10 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. నూతన వ్యవసాయ చట్టాలతో పాటు.. విద్యుత్ బిల్లు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

cpm leaders protest
నర్సాపూర్ పట్టణంలో సీపీఎం నాయకులు ధర్నా

కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. అంబెేడ్కర్ చౌరస్తాలో జరిగిన ఈ నిరసనలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపి వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు నియంత్రించాలని భారత్ బంద్​లో భాగంగా ధర్నా చేస్తున్నట్లు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. అంబెేడ్కర్ చౌరస్తాలో జరిగిన ఈ నిరసనలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపి వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు నియంత్రించాలని భారత్ బంద్​లో భాగంగా ధర్నా చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: ప్రొబేషన్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం శుభవార్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.