ETV Bharat / state

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టాటాఏస్​.. ఇద్దరు మృతి - latest news on accident at pedda chintha kunta two people died

అతి వేగంతో ఓ టాటాఏస్​ వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్​ జిల్లాలో చోటుచేసుకుంది.

accident at pedda chintha kunta two people died
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టాటాఏస్​.. ఇద్దరు మృతి
author img

By

Published : Dec 27, 2019, 2:57 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెదక్​ వైపు వెళ్తున్న ఓ టాటాఏస్​ వాహనం అతివేగంతో పెద్ద చింతకుంట వద్ద నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నర్సాపూర్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే మదన్​రెడ్డి తన వాహనం దిగి క్షతగాత్రుల వివరాలు తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టాటాఏస్​.. ఇద్దరు మృతి

ఇదీ చదవండి:నేడు మంత్రివర్గ సమావేశం... అసాధారణ భద్రతా ఏర్పాట్లు!

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెదక్​ వైపు వెళ్తున్న ఓ టాటాఏస్​ వాహనం అతివేగంతో పెద్ద చింతకుంట వద్ద నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నర్సాపూర్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే మదన్​రెడ్డి తన వాహనం దిగి క్షతగాత్రుల వివరాలు తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టాటాఏస్​.. ఇద్దరు మృతి

ఇదీ చదవండి:నేడు మంత్రివర్గ సమావేశం... అసాధారణ భద్రతా ఏర్పాట్లు!

tg_srd_21_road accident_2 mruthi 6 thivragalau_vis_ts10100 etv contributor: rajkumar raju, center narsapur medak dist రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా 6 గురికి తీవ్ర గాయాలు అయిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దచింత కుంట వద్ద జరిగింది. టాటా ఏస్ వాహనంలో మెదక్ వైపు వెళుతుండగా పెద్దచింత కుంట డిగ్రీ కళాశాల వద్ద నిలిచివున్న లారీని టాటా ఏస్ వేగంగా వెనకనుండి ఢీకొట్టింది. ముందు కూర్చున్నవారు ఇద్దరు మృతి చెందారు. వెనుక కూర్చున్న వారు 6 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. సిఐ నాగయ్య,ఎస్సై సత్యనారాయణ వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన వారిని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి వాహనం దిగి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే మెరుగైన వైద్యం అందేలా చూడాలని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.