మెదక్ జిల్లా అంతారం సమీపంలో ఆటో- ద్విచక్రవాహనం ఢీకొని 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నర్సాపూర్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి, హైదరాబాద్కు తరలించారు.
ఇదీ చూడండి: డిసెంబర్ 20నుంచి సీపీఐ రాష్ట్ర నిర్మాణ సభ