ETV Bharat / state

విజయవంతంగా కొనసాగుతున్న భారత్ బంద్

author img

By

Published : Jan 8, 2020, 3:36 PM IST

భారత్​ బంద్​లో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కార్మిక సంఘాల నాయకులు ధర్నాలు చేశారు.

samme
విజయవంతంగా కొనసాగుతున్న భారత్ బంద్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో దేశవ్యాప్త సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. సింగరేణి విభాగాలతో పాటు బ్యాంకులు, ఎల్ఐసి సంస్థలు తెరుచుకోలేదు. కార్మిక సంఘాల నాయకులు కార్యాలయాల వద్దకు చేరుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక చట్టాలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రంలో సీఐటీయూ కేంద్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నాగరాజు గోపాల్, ఏఐటీయూసూ నాయకులు చిప్ప నర్సయ్య, ఇఫ్టూ నాయకులు చాంద్ పాషా పాల్గొన్నారు.

విజయవంతంగా కొనసాగుతున్న భారత్ బంద్

ఇవీ చూడండి: సజ్జనార్​పై వివాదాస్పద వ్యాఖ్యలు ట్వీట్​ చేసిన ఎంపీ అసదుద్దీన్​

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో దేశవ్యాప్త సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. సింగరేణి విభాగాలతో పాటు బ్యాంకులు, ఎల్ఐసి సంస్థలు తెరుచుకోలేదు. కార్మిక సంఘాల నాయకులు కార్యాలయాల వద్దకు చేరుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక చట్టాలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రంలో సీఐటీయూ కేంద్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నాగరాజు గోపాల్, ఏఐటీయూసూ నాయకులు చిప్ప నర్సయ్య, ఇఫ్టూ నాయకులు చాంద్ పాషా పాల్గొన్నారు.

విజయవంతంగా కొనసాగుతున్న భారత్ బంద్

ఇవీ చూడండి: సజ్జనార్​పై వివాదాస్పద వ్యాఖ్యలు ట్వీట్​ చేసిన ఎంపీ అసదుద్దీన్​

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబరు:9949620369
tg_adb_81_08_desha_vyaptasamme__vo_ts10030
కొనసాగుతున్న దేశవ్యాప్త సమ్మె
కార్మిక చట్టాల మార్పునకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి విభాగాలతో పాటు బ్యాంకులు, ఎల్ఐసి సంస్థలు తెరుచుకోలేదు.
* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ని శాంతిఖని గాని, వర్కు షాపులకు కార్మికులు హాజరు కాలేదు. సమ్మె ప్రభావం సింగరేణి కార్యాలయాల్లో స్పష్టంగా కనిపించింది. బుధవారం కార్మిక సంఘాల నాయకులు కార్యాలయాల వద్దకు చేరుకొని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక చట్టాలు యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రంలో సీఐటీయూ కేంద్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నాగరాజు గోపాల్, ఎఐటియుసి నాయకులు చిప్ప నర్సయ్య, ఇఫ్టూ నాయకులు చాంద్ పాషా పాల్గొన్నారు.


Body:బైట్
చిప్ప నర్సయ్య, ఏఐటీయూసీ నాయకులు
నాగరాజు గోపాల్, సీఐటీయూ కేంద్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి


Conclusion:బెల్లంపల్లి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.