ETV Bharat / state

పెద్దపులికే హడల్ - పెద్దపులికే హడల్.......

మంచిర్యాల జిల్లాలో సంచలనం రేపిన పులి చర్మం కేసులో 16 మంది కీలక నిందితులను రామగుండం పోలీసు​లు అరెస్ట్ చేశారు. విద్యుత్ తీగలు అమర్చి పులిని హతమార్చినట్లు విచారణలో తేలిందన్నారు.

మందమర్రిలో పెద్దపులిని చంపిన దుండగులు
author img

By

Published : Feb 21, 2019, 6:55 AM IST

Updated : Feb 21, 2019, 8:41 AM IST

మందమర్రిలో పెద్దపులిని చంపిన దుండగులు

గత నెల 24న మంచిర్యాల జిల్లా మందమర్రిలో పులి చర్మం బేరసారాలు చేస్తుండగా నలుగురు వేటగాళ్లనుఅటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు కేసు పలు మలుపులు తిరిగింది. ఇప్పుడు ఈ కేసులో 16 మంది కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయల్ బెంగాల్ టైగర్ పులి చర్మం కావటంతో అటవీశాఖ అధికారులు ఈ కేసును రామగుండం టాస్క్​ఫోర్స్ పోలీసులకు అప్పగించారు. జైపూర్ మండలంలోని శివ్వారంలో వేటగాళ్లు విద్యుత్ తీగలను అమర్చి పులిని హతమార్చినట్లు విచారణలో తేలింది.టైగర్ హంటింగ్ అండ్ అసోసియేషన్ ముఠా సభ్యులు ఈ కేసులో కీలక భూమిక పోషించినట్లు పోలీసులు తేల్చారు. ఈ సంస్థ అధ్యక్షుడు నంద కిశోర్ పింప్లేతో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. పులి హత్యలో ఎవరెవరు పాలు పంచుకున్నారో వారి పేర్లు బయటికి వచ్చాయి. ఈ కేసులో అటవీశాఖ అధికారుల పాత్రపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు.

మందమర్రిలో పెద్దపులిని చంపిన దుండగులు

మందమర్రిలో పెద్దపులిని చంపిన దుండగులు

గత నెల 24న మంచిర్యాల జిల్లా మందమర్రిలో పులి చర్మం బేరసారాలు చేస్తుండగా నలుగురు వేటగాళ్లనుఅటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు కేసు పలు మలుపులు తిరిగింది. ఇప్పుడు ఈ కేసులో 16 మంది కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయల్ బెంగాల్ టైగర్ పులి చర్మం కావటంతో అటవీశాఖ అధికారులు ఈ కేసును రామగుండం టాస్క్​ఫోర్స్ పోలీసులకు అప్పగించారు. జైపూర్ మండలంలోని శివ్వారంలో వేటగాళ్లు విద్యుత్ తీగలను అమర్చి పులిని హతమార్చినట్లు విచారణలో తేలింది.టైగర్ హంటింగ్ అండ్ అసోసియేషన్ ముఠా సభ్యులు ఈ కేసులో కీలక భూమిక పోషించినట్లు పోలీసులు తేల్చారు. ఈ సంస్థ అధ్యక్షుడు నంద కిశోర్ పింప్లేతో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. పులి హత్యలో ఎవరెవరు పాలు పంచుకున్నారో వారి పేర్లు బయటికి వచ్చాయి. ఈ కేసులో అటవీశాఖ అధికారుల పాత్రపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు.

ఇవీ చదవండి:అదనపు వ్యాపారాల్లో ఆర్టీసీ

Intro:hyd_tg_pargi_64_karyakarthala_samavesham_ab_c27

అసెంబ్లీలో ఇంతవరకు మైకు పట్టి ఏమీ మాట్లాడని మహేందర్ రెడ్డి పార్లమెంట్ కు వెళ్ళే అక్కడ ఇంగ్లీష్ లో హిందీలో ఏమీ మాట్లాడ గలుగుతాడు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి


Body:వికారాబాద్ జిల్లా పరిగి కులకచర్ల మండలం పుట్ట పాడు గ్రామం లో గండీడ్ కులకచర్ల మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వికారాబాద్ జిల్లా జోగులాంబ జోన్ లో కలపడం మంత్రి మహేందర్ రెడ్డి చేతకానితనం వల్లే జరిగిందని జిల్లా కు ఇంత అన్యాయం చేసిన మహేందర్రెడ్డి మళ్లీ పార్లమెంటుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని మైకు పట్టి ఇంతవరకు అసెంబ్లీ లోనే ఏమీ మాట్లాడని ఆయన ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్లో ఇంగ్లీష్ హిందీ లో ఏమి మాట్లాడగలుగుతార ని ఎద్దేవా చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అధికారంలో ఉండే తెరాస పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడానికి ఆయన సమర్థించారు వికారాబాద్ జిల్లా కు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఎక్కడొ ఉన్న జోగులాంబ జోన్ లో వికారాబాద్ ను కలపడం పై అసంతృప్తితో పార్టీని జిల్లా ప్రజలకు మేలు చేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు ఆంధ్రాలో ఇప్పటివరకు 2016 రూపాయల పింఛన్ ఇస్తున్నారని తెలంగాణ ధనిక రాష్ట్రం అయిన ప్పటికీ ఇప్పటివరకు ఎవరికి 2016 రూపాయల పెన్షన్ ఇవ్వలేదని
కెసిఆర్ బిజెపి కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు


Conclusion:శ్రీనివాస్ పరిగి కంట్రిబ్యూటర్
Last Updated : Feb 21, 2019, 8:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.