ETV Bharat / state

'ఎల్​కేజీ పుస్తకాల ధర నాలుగు వేలా?'

మంచిర్యాల జిల్లా కేంద్రంలో పుస్తకాల అమ్మకం విషయంలో మోసం జరుగుతుందంటూ... విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. బుక్ స్టాల్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు.

author img

By

Published : Jun 15, 2019, 10:33 AM IST

పుస్తకాల అమ్మకం విషయంలో మోసం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాధాకృష్ణ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన పుస్తకాలను రైల్వే స్టేషన్ రోడ్డులోని అజయ్ బుక్​స్టాల్​లో అమ్మకాలకు యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుంది. తమ పిల్లలకు సంబంధించిన పుస్తకాలను కొనడానికి వెళ్లిన తల్లిదండ్రులు... ధరలను చూసి ఆగ్రహానికి లోనయ్యారు. ఎల్​కేజీ విద్యార్థుల పుస్తుకాల ధర 4 వేల రూపాయలుంటే ఎలా కొనేదంటూ వాదనకు దిగారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు ఇక్కడ అమ్ముతున్నారనే సమాచారం విద్యాధికారి రషీద్​కు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు తనిఖీలు నిర్వహించి అమ్మకాలను నిలిపివేశారు.

పుస్తకాల అమ్మకం విషయంలో మోసం

ఇవీ చూడండి: ఈనెల 26 లేదా 27న కొత్త సచివాలయానికి శంకుస్థాపన

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాధాకృష్ణ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన పుస్తకాలను రైల్వే స్టేషన్ రోడ్డులోని అజయ్ బుక్​స్టాల్​లో అమ్మకాలకు యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుంది. తమ పిల్లలకు సంబంధించిన పుస్తకాలను కొనడానికి వెళ్లిన తల్లిదండ్రులు... ధరలను చూసి ఆగ్రహానికి లోనయ్యారు. ఎల్​కేజీ విద్యార్థుల పుస్తుకాల ధర 4 వేల రూపాయలుంటే ఎలా కొనేదంటూ వాదనకు దిగారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు ఇక్కడ అమ్ముతున్నారనే సమాచారం విద్యాధికారి రషీద్​కు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు తనిఖీలు నిర్వహించి అమ్మకాలను నిలిపివేశారు.

పుస్తకాల అమ్మకం విషయంలో మోసం

ఇవీ చూడండి: ఈనెల 26 లేదా 27న కొత్త సచివాలయానికి శంకుస్థాపన

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.