ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి

మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఓ వృద్ధురాలు చనిపోవటం కలకలం రేపుతోంది. మెడలో ఉన్న రెండు తులాల బంగారం కన్పించకపోవటం అనుమానానికి దారితీసింది. కానీ ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం... 100 తులాల వెండితో పాటు నగదును పట్టించుకోకపోవటం ఆశ్చర్యంగా మారింది.

author img

By

Published : Jul 2, 2019, 12:16 AM IST

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి

మంచిర్యాల జిల్లా మందమర్రిలో లక్ష్మి అనే వృద్ధురాలు అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు ఉదయం సమయంలో మంచం మీద శవమై కనిపించటం అనుమానాలు రేకెత్తిస్తోంది. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బంధువులు వచ్చి పరిశీలించగా... అప్పటికే వృద్ధురాలి మెడలో రెండు తులాల బంగారు గొలుసు కనిపించకపోవటం వల్ల మృతిపై సందేహాలు ఏర్పడ్డాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్​ సహాయంతో దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఇంట్లో ఉన్న ఐదు తులాల బంగారం, వంద తులాల వెండి, రూ. 28 వేల నగదును దొంగలు ముట్టుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది.

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి

ఇదీ చూడండి: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత...

మంచిర్యాల జిల్లా మందమర్రిలో లక్ష్మి అనే వృద్ధురాలు అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు ఉదయం సమయంలో మంచం మీద శవమై కనిపించటం అనుమానాలు రేకెత్తిస్తోంది. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బంధువులు వచ్చి పరిశీలించగా... అప్పటికే వృద్ధురాలి మెడలో రెండు తులాల బంగారు గొలుసు కనిపించకపోవటం వల్ల మృతిపై సందేహాలు ఏర్పడ్డాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్​ సహాయంతో దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఇంట్లో ఉన్న ఐదు తులాల బంగారం, వంద తులాల వెండి, రూ. 28 వేల నగదును దొంగలు ముట్టుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది.

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి

ఇదీ చూడండి: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత...

Intro:tg_adb_22_01_ anumanaspada mruthi_avb_TS10081


Body:అనుమానాస్పదంగా వృద్ధురాలు మృతి. మంచిర్యాల జిల్లా ఊరు మందమర్రి లో అనుమానాస్పదంగా లక్ష్మి అనే వృద్ధురాలు మృతి చెందడం కలకలం రేపింది. గ్రామంలో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు ఈరోజు ఉదయం మంచంపై శవమై కనిపించడం అనుమానాలను రేకెత్తిస్తుంది. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిశీలించారు. అప్పటికే వృద్ధురాలి మెడలో రెండు తులాల బంగారం కనిపించకపోవడం పై మృతిపై అనేక సందేహాలు ఏర్పడ్డాయి. సంఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపి బాలు జాదవ్, సీఐ మహేష్ , ఎస్ఐ శివ కుమార్ లు పరిశీలించారు. డాన్స్ కాడ బృందాన్ని తప్పించి ఆగంతకుల ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు. కాగా అ ఇంట్లో ఉన్న నాలుగు తులాల బంగారం, వంద తులాల వెండి, 28 వేల రూపాయల నగదు ను దొంగలు ముట్టు కోకపోవడం చర్చనీయాంశమైంది. byte. balujadaav. bellampally acp.


Conclusion:పేరు సారం సతీష్ కుమార్ , సెంటర్ ర్ చెన్నూర్ , జిల్లా మంచిర్యాల ఫోన్ నెంబర్ ..9440233831
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.