ETV Bharat / state

మంచిర్యాలలో రెండోరోజు కొనసాగిన నామినేషన్ల పర్వం - municipal elections nominations in mancherial

మంచిర్యాల పురపాలికలో నామినేషన్ల పర్వం రెండో రోజు కొనసాగింది. 36 వార్డులకు చెందిన ప్రధాన పార్టీల అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు.

municipal-elections-nominations-in-mancherial
మంచిర్యాలలో రెండోరోజు కొనసాగిన నామినేషన్ల పర్వం
author img

By

Published : Jan 9, 2020, 6:11 PM IST

మంచిర్యాలలో రెండోరోజు కొనసాగిన నామినేషన్ల పర్వం

మంచిర్యాల పురపాలక సంఘం ఎన్నికల్లో నామపత్రాల దాఖలు రెండో రోజు కొనసాగింది. 36 వార్డులకు చెందిన తెరాస, కాంగ్రెస్​, భాజపా, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

అభ్యర్థితో పాటు ఇద్దరు ప్రతినిధులను మాత్రమే కేంద్రంలోకి అనుమతించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులతో వచ్చిన పార్టీ కార్యకర్తలను రెండొందల మీటర్ల దూరంలోనే నిలిపివేశారు.

మంచిర్యాల పురపాలికలో నామపత్రాల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని మున్సిపల్​ కమిషనర్​ స్వరూప తెలిపారు.

మంచిర్యాలలో రెండోరోజు కొనసాగిన నామినేషన్ల పర్వం

మంచిర్యాల పురపాలక సంఘం ఎన్నికల్లో నామపత్రాల దాఖలు రెండో రోజు కొనసాగింది. 36 వార్డులకు చెందిన తెరాస, కాంగ్రెస్​, భాజపా, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

అభ్యర్థితో పాటు ఇద్దరు ప్రతినిధులను మాత్రమే కేంద్రంలోకి అనుమతించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులతో వచ్చిన పార్టీ కార్యకర్తలను రెండొందల మీటర్ల దూరంలోనే నిలిపివేశారు.

మంచిర్యాల పురపాలికలో నామపత్రాల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని మున్సిపల్​ కమిషనర్​ స్వరూప తెలిపారు.

Intro:TG_KRN_102_08_MUNCIPAL_NOMINATIONS_AV_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
-----------------------------------------------------------సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. 20 వార్డులకు గాను మొదటిరోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు తర్వాత రెండు గంటల నుండి 5 గంటల వరకు 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో తెరాస నుండి 6, కాంగ్రెస్ నుండి 9, బిజెపి 1, స్వతంత్రులు 1 నామినేషన్లు దాఖలు చేశారు. తెరాసలో వార్డుల నుండి ఆశావాహ అభ్యర్థులు అధికంగా పార్టీ టికెట్లు ఆశిస్తుండడంతో అభ్యర్థుల ఎంపికలో తెరాస వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టికెట్లు ఇవ్వని అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నం చేస్తూనే శుక్రవారం వరకు పార్టీకి చెందిన అభ్యర్థులకు బి ఫాం ఇచ్చే అవకాశం ఉంది. దీంతో నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన శుక్రవారం రోజు అధికంగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవిని జనరల్ మహిళలకు కేటాయించడంతో ఈసారి ఎన్నికల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు తెరాస చైర్మన్ అభ్యరని ప్రకటించలేదు.Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోConclusion:మొదటిరోజు మొత్తం 17 నామినేషన్లు దాఖలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.