ETV Bharat / state

బస్సు తనిఖీ... 32 లక్షల నగదు సీజ్ - bus

లోక్​సభ ఎన్నికల దృష్ట్యా అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. గోదావరిఖని కోల్​బెల్ట్ వంతెన వద్ద నిర్వహించిన సోదాల్లో 32 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నగదు సీజ్​ చేసిన పోలీసులు
author img

By

Published : Apr 3, 2019, 7:51 PM IST

Updated : Apr 3, 2019, 8:37 PM IST

నగదు సీజ్​ చేసిన పోలీసులు
మంచిర్యాల-పెద్దపల్లి జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద బస్సులో తనిఖీ నిర్వహించారు. ముగ్గురు వ్యాపారస్తులు 32 లక్షల నగదును తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆసిఫాబాద్​కు చెందిన మనోజ్ అనే వ్యక్తి నుంచి 29 లక్షలు, మంచిర్యాలకు చెందిన అక్కినపల్లి రవీందర్ నుంచి 98 వేలు, మరో వ్యాపారి తిరుపతి నుంచి 2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత నగదును ఎన్నికల అధికారికి అప్పగించామని డీసీపీ సుదర్శన్ గౌడ్ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో సరైన ఆధారాలు చూపితే నగదును వారికి అప్పగిస్తామని లేనిచో కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.

ఎన్నికల కోడ్​ అమలులో ఉన్నందున ఒక వ్యక్తి రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణించరాదని తెలిపారు.

ఇవీ చూడండి:సీఎంను ప్రకటించిన కౌన్సిలర్​... అవాక్కైన మంత్రి..!

నగదు సీజ్​ చేసిన పోలీసులు
మంచిర్యాల-పెద్దపల్లి జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద బస్సులో తనిఖీ నిర్వహించారు. ముగ్గురు వ్యాపారస్తులు 32 లక్షల నగదును తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆసిఫాబాద్​కు చెందిన మనోజ్ అనే వ్యక్తి నుంచి 29 లక్షలు, మంచిర్యాలకు చెందిన అక్కినపల్లి రవీందర్ నుంచి 98 వేలు, మరో వ్యాపారి తిరుపతి నుంచి 2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత నగదును ఎన్నికల అధికారికి అప్పగించామని డీసీపీ సుదర్శన్ గౌడ్ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో సరైన ఆధారాలు చూపితే నగదును వారికి అప్పగిస్తామని లేనిచో కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.

ఎన్నికల కోడ్​ అమలులో ఉన్నందున ఒక వ్యక్తి రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణించరాదని తెలిపారు.

ఇవీ చూడండి:సీఎంను ప్రకటించిన కౌన్సిలర్​... అవాక్కైన మంత్రి..!

Intro:FILENAME: TG_KRN_31_03_CASH_PATTIVETHA_AVB_C7,A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191
యాంకర్ : లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకుని పెద్దపెల్లి మంచిర్యాల జిల్లాలను కలుపుతూ నిర్మించిన గోదావరిఖని కోల్బెల్ట్ వంతెన వద్ద తనిఖీలు చేస్తున్న క్రమంలో లో బస్సులో ముగ్గురు వ్యాపారస్తులు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తుండగా 32 లక్షల నగదును ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులతో పాటు గోదావరిఖని పూట పోలీసులు లు స్వాధీనం చేసుకున్నారు . పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో లో పెద్దపల్లి డి సి పి సుదర్శన్ గౌడ్ వివరాలు వెల్లడించారు గోదావరి బ్రిడ్జి సమీపంలోని మంచిర్యాల పెద్దపెల్లి జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద బస్సులో తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యాపారస్తుల వద్ద నుంచి 32 లక్షల నగదును తీసుకెళ్తున్నారు ఎన్నికల నేపథ్యంలో ఒక వ్యక్తి 50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సరేనా ఆధారాలతో ప్రయాణించాలని అన్నారు ఆసిఫాబాద్ కు చెందిన మనోజ్ అనే వ్యాపారస్థుడు 29 లక్షలు అలాగే మంచిర్యాలకు చెందిన అక్కినపల్లి రవీందర్ 98 వేల రూపాయలు మంచిర్యాలకు చెందిన వ్యాపారి వెన్నంపల్లి తిరుపతి వద్ద రెండు లక్షల రూపాయలను సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్లు డి సి పి సుదర్శన్ గౌడ్ పేర్కొన్నారు సంబంధిత నగదును ఎన్నికల అధికారికి అప్పగించామని మూడు రోజుల్లో సరైన ఆధారం ఉంటే వారి నగదును వారికి అప్పగిస్తామని లేనిచో కేసు నమోదు చేస్తామని డిసిపి అన్నారు ఎన్నికల పారదర్శకంగా నిర్వహించాలనే సంకల్పంతో ప్రత్యేక పోలీసు అధికారులతో పాటు ఎన్నికల అధికారులు స్టార్లతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు ఒకవేళ 50 వేలకు పైగా డబ్బులు తీసుకు వెళ్తే వాటికి సరైన ఆధారాలతో వెళ్లాలని ప్రజలకు సూచించారు
బైట్: 1). సుదర్శన్ గౌడ్ డి సి పి పెద్దపల్లి జిల్లా


Body:గెహ్హ్


Conclusion:
Last Updated : Apr 3, 2019, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.