ETV Bharat / state

నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు - మంచిర్యాలలో సామూహిక వివాహాలు

మంచిర్యాలలో నిరుపేదలకు మార్వాడీలు సామూహిక వివాహాలు నిర్వహించారు.

సామూహిక వివాహాలు
author img

By

Published : Nov 8, 2019, 9:14 PM IST

సామూహిక వివాహాలు

మార్వాడీ ప్రగతి సమాజ్ సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరుపేద జంటలకు సామూహికంగా వివాహాలు జరిపించారు. పెళ్లిళ్లు చేసుకునే ఆర్థిక స్తోమత లేని నిరుపేదలకు బాసటగా మార్వాడీలు నిలిచారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా తాము నిరుపేద జంటలను ఎంపిక చేసి వివాహాలు జరిపించాలని నిర్ణయించుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఇదీ చూడండి : తల్లి,తమ్ముడి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య

సామూహిక వివాహాలు

మార్వాడీ ప్రగతి సమాజ్ సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరుపేద జంటలకు సామూహికంగా వివాహాలు జరిపించారు. పెళ్లిళ్లు చేసుకునే ఆర్థిక స్తోమత లేని నిరుపేదలకు బాసటగా మార్వాడీలు నిలిచారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా తాము నిరుపేద జంటలను ఎంపిక చేసి వివాహాలు జరిపించాలని నిర్ణయించుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఇదీ చూడండి : తల్లి,తమ్ముడి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య

Intro:filename:

tg_adb_01_09_samuhika_aksharbhyasam_av_c11


Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యాలయంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. వసంత పంచమి సందర్బంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడంతో పట్టణంలోని పలువురు అధిక సంఖ్యలో పాల్గొని తమ పిల్లలకు వేదపండితులతో ఓనమాలు దిద్దించారు. అక్షరాభ్యాసం సందర్బంగా విద్యాలయంలో హోమం నిర్వహించారు. ప్రతి ఏటా వసంత పంచమి సందర్బంగా ఉచితంగా అక్షరాభ్యాసం చేయిస్తామని శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యాలయ నిర్వాహకులు తెలిపారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.