ETV Bharat / state

'గాంధీ మార్గంలో దేశాభివృద్ధికి మోదీ కృషి'

author img

By

Published : Nov 2, 2019, 7:24 PM IST

మంచిర్యాల జిల్లా చెన్నూరులో భాజపా ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. మహాత్మా గాంధీ భావాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు మాజీ ఎంపీ వివేక్​ తెలిపారు.

మంచిర్యాల జిల్లా చెన్నూర్​లో గాంధీ సంకల్ప యాత్ర
మంచిర్యాల జిల్లా చెన్నూర్​లో గాంధీ సంకల్ప యాత్ర

గాంధీ మార్గాలను అనుసరించి ప్రధాని మోదీ దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని మాజీ ఎంపీ వివేక్​ అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్​లో నిర్వహించిన గాంధీ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్య జఠిలం కావడానికి తెరాస ప్రభుత్వ వైఖరే కారణమని విమర్శించారు.

మంచిర్యాల జిల్లా చెన్నూర్​లో గాంధీ సంకల్ప యాత్ర

గాంధీ మార్గాలను అనుసరించి ప్రధాని మోదీ దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని మాజీ ఎంపీ వివేక్​ అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్​లో నిర్వహించిన గాంధీ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్య జఠిలం కావడానికి తెరాస ప్రభుత్వ వైఖరే కారణమని విమర్శించారు.

Intro:Tg_adb_22_02_sankalp yatra_avb_ts10081Body:చిన్నూరు లో భాజపా సంకల్ప యాత్ర మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని అయ్యప్ప దేవాలయం వద్ద నుండి బిజెపి పార్టీ గాంధి సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. డప్పు చప్పుళ్ల నడుమ 100అడుగుల జాతీయ జెండాతొ ప్రదర్శన నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, మాజీ ఎంపీ వివేక్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ
మహాత్మగాంధీ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంకల్ప యాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. గాంధీ మార్గం మోడీ దేశాన్ని అభివృద్ది చేస్తున్నారు అని కొనియాడారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్య జటిలం కావడానికి తెరాస ప్రభుత్వమే కారణమని విమర్శించారు.Conclusion:పేరు సారం సతీష్ కుమార్ జిల్లా మంచిర్యాల నియోజకవర్గం చెన్నూర్ ఫోన్ నెంబర్.9440233831
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.