ETV Bharat / state

రైల్లో నుంచి జారి పడి వ్యక్తి మృతి

రైల్లో నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకుంది.

author img

By

Published : Apr 25, 2019, 11:04 AM IST

రైల్లో నుంచి జారి పడి వ్యక్తి మృతి

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో రైల్లో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈరోజు ఉదయం రైలు జిల్లా కేంద్రం నుంచి కాచిగూడకు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. రైలులో ఫుట్​బోర్డుపై నిలబడి ప్రయాణిస్తున్న యువకుడు జడ్చర్ల రైల్వే స్టేషన్ దాటిన తర్వాత అందరూ చూస్తుండగా.. ప్రమాదవశాత్తు జారి పట్టాల మీద పడ్డాడు. ఈ ఘటనలో యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో రైల్లో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈరోజు ఉదయం రైలు జిల్లా కేంద్రం నుంచి కాచిగూడకు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. రైలులో ఫుట్​బోర్డుపై నిలబడి ప్రయాణిస్తున్న యువకుడు జడ్చర్ల రైల్వే స్టేషన్ దాటిన తర్వాత అందరూ చూస్తుండగా.. ప్రమాదవశాత్తు జారి పట్టాల మీద పడ్డాడు. ఈ ఘటనలో యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

వ్యక్తి మృతి

ఇవీ చూడండి: గౌలీగూడ బస్టాండ్​లో ఆర్టీసీ బస్సు అదృశ్యం

Intro:రైల్లోనుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్నాయి మహబూబ్నగర్ నుంచి కాచిగూడ కి వెళ్తున్న రైలు లో ఈరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాల సమయంలో సంఘటన చోటు చేసుకున్నారు


Body:రైలు లోని ఫుడ్ బోర్డుపై నిలబడి ప్రయాణిస్తున్న యువకుడు జడ్చర్ల రైల్వే స్టేషన్ దాటిన అనంతరం ప్రమాదవశాత్తు జారీ రైలు కింద పడ్డాడు ఈరోజు ఉదయం రైల్వే గేట్ సమీపంలో అందరు చూస్తుండగానే ఈ సంఘటన చోటు చేసుకుంది ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు తీవ్ర గాయాలతో మృతిచెందాడు


Conclusion:నిర్లక్ష్యపు ప్రయాణానికి యువకుడు బలయ్యాడు రైలులో ద్వారం వద్ద నిలబడి ప్రయాణిస్తుండగా జారిపడడంతో తీవ్ర గాయాలతో ఘోరంగా మృతిచెందాడు హృదయ విషాదకరమైన సంఘటన ప్రత్యక్షంగా చూసిన వారికి కదిలించింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.