ETV Bharat / state

బైక్​ను ఢీకొట్టిన ట్రాలీ ఆటో... ఇద్దరు మృతి

ద్విచక్రవాహనాన్ని ట్రాలీ ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన దేవరకద్రలో చోటు చేసుకుంది. మృతులు కౌకుంట్లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

author img

By

Published : May 18, 2020, 11:21 AM IST

two-persons-spot-dead-in-road-accident-at-mahaboobnagar
బైక్​ను ఢీకొట్టిన ట్రాలీ ఆటో... ఇద్దరు మృతి

మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలం మన్నెంకొండ ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనాన్ని ట్రాలీ ఆటో ఢీ కొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు దేవరకద్ర మండలం కౌకుంట్లకు చెందిన సాయికుమార్, సీ.హెచ్​. బాబుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బైక్​ను ఢీకొట్టిన ట్రాలీ ఆటో... ఇద్దరు మృతి

ఇవీ చూడండి: ఫాస్టాగ్‌ లేకుంటే రెండింతలు అదనపు ఛార్జీ

మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలం మన్నెంకొండ ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనాన్ని ట్రాలీ ఆటో ఢీ కొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు దేవరకద్ర మండలం కౌకుంట్లకు చెందిన సాయికుమార్, సీ.హెచ్​. బాబుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బైక్​ను ఢీకొట్టిన ట్రాలీ ఆటో... ఇద్దరు మృతి

ఇవీ చూడండి: ఫాస్టాగ్‌ లేకుంటే రెండింతలు అదనపు ఛార్జీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.