ETV Bharat / state

జడ్చర్లలో టాస్క్​ఫోర్స్ దాడులు.. భారీగా గుట్కా స్వాధీనం - వైష్ణవి కిరాణం దుకాణంలో 20 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

నిషేధిత గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న స్థావరాలపై.. మహబూబ్​నగర్​ జిల్లా పోలీసులు దాడులు నిర్వహించారు. జడ్చర్లలో టాస్క్​ఫోర్స్​ ఆధ్వర్యంలో జరిగిన ఈసోదాల్లో.. లక్షా 75 వేల రూపాయల విలువగల గుట్కాను సీజ్​ చేసి.. ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేశారు.

Task force raids on the Zadcharla
జడ్చర్లలో టాస్క్​ఫోర్స్ దాడులు.. భారీగా గుట్కా స్వాధీనం
author img

By

Published : Jun 17, 2020, 10:57 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలోని శివాజీ నగర్​లో నిషేధిత గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న ఓఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. దాదాపు లక్షా 50 వేల రూపాయల విలువైన గుట్కాలను సీజ్​ చేశారు.

వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో వైష్ణవి కిరాణం దుకాణంలో 20 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. వ్యాపారి మహేశ్​తోపాటు, మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గుట్కా వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలోని శివాజీ నగర్​లో నిషేధిత గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న ఓఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. దాదాపు లక్షా 50 వేల రూపాయల విలువైన గుట్కాలను సీజ్​ చేశారు.

వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో వైష్ణవి కిరాణం దుకాణంలో 20 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. వ్యాపారి మహేశ్​తోపాటు, మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గుట్కా వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 269 కరోనా పాజిటివ్​ కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.