ETV Bharat / state

ఆటో డ్రైవర్​పై మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ఆగ్రహం

13 మందిని బలిగొన్న  మహబూబ్​నగర్ జిల్లా  కొత్తపల్లి ప్రమాద ఘటన తర్వాత పోలీసు,  సామర్థ్యానికి మించి ప్రయాణీకులను తీసుకెళ్లే వాహనాలపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మహబూబ్​నగర్​లో అలాంటి ఆటో డ్రైవర్​పై మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

author img

By

Published : Aug 8, 2019, 11:30 PM IST

Updated : Aug 9, 2019, 11:55 AM IST

ఆటో డ్రైవర్​పై మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ఆగ్రహం
ఆటో డ్రైవర్​పై మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ఆగ్రహం
సామర్థ్యానికి మించి ప్రయాణీకులను తీసుకెళ్లే వాహనాలపై పోలీసు, రవాణా శాఖ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. మహబూబ్​నగర్​లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా అలాంటి ఆటో డ్రైవర్​పై తీవ్రంగా మండిపడ్డారు. పట్టణంలో పలు అభివృద్ధి పనుల తీరును కలెక్టర్ రొనాల్డ్ రోస్​తో కలిసి పరిశీస్తుండగా.. సుమారు 17 మంది విద్యార్థులను ఎక్కించుకున్న ఆటో కనిపిచింది. వెంటనే ఆ ఆటోను ఆపి.. డ్రైవర్​పై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకోని ప్రమాదం జరిగితే.. ఆ విద్యార్ధుల పరిస్థితి ఏమిటని మందలించారు. మరోసారి ఇలాగే కనిపిస్తే కఠినంగా వ్యవహరించక తప్పదని హెచ్చరించారు.

ఇవీ చూడండి: 60మంది నేతలను బురిడీ కొట్టించిన కేటుగాడు

ఆటో డ్రైవర్​పై మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ఆగ్రహం
సామర్థ్యానికి మించి ప్రయాణీకులను తీసుకెళ్లే వాహనాలపై పోలీసు, రవాణా శాఖ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. మహబూబ్​నగర్​లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా అలాంటి ఆటో డ్రైవర్​పై తీవ్రంగా మండిపడ్డారు. పట్టణంలో పలు అభివృద్ధి పనుల తీరును కలెక్టర్ రొనాల్డ్ రోస్​తో కలిసి పరిశీస్తుండగా.. సుమారు 17 మంది విద్యార్థులను ఎక్కించుకున్న ఆటో కనిపిచింది. వెంటనే ఆ ఆటోను ఆపి.. డ్రైవర్​పై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకోని ప్రమాదం జరిగితే.. ఆ విద్యార్ధుల పరిస్థితి ఏమిటని మందలించారు. మరోసారి ఇలాగే కనిపిస్తే కఠినంగా వ్యవహరించక తప్పదని హెచ్చరించారు.

ఇవీ చూడండి: 60మంది నేతలను బురిడీ కొట్టించిన కేటుగాడు

Intro:Body:Conclusion:
Last Updated : Aug 9, 2019, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.