తలసేమియా రోగులు సహా.. అత్యవసర వైద్యానికి రక్తం అవసరం. ఈ నేపథ్యంలో రక్తదాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో రక్త నిధి నిల్వల పరిస్థితి ఏమిటి? రక్తం కావాలన్నా... రక్తం ఇవ్వాలన్నా ఏం చేయాలి? తదితర విషయాలపై మహబూబ్ నగర్ ఇండియర్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ నటరాజ్తో మా ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి.
ఇదీ చదవండి: దొంగలు అనుకుని మూకదాడి- ముగ్గురు మృతి