ETV Bharat / state

బతుకునిచ్చే చెట్లను బతికిస్తున్నారు.. - చెట్లను కాపాడేందుకు జడ్చర్ల రైల్వే శాఖ చొరవ

మహబూబ్​ నగర్ జిల్లా జడ్చర్ల రైల్వే స్టేషన్​లో భవన నిర్మాణానికి అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద చెట్లను అక్కడి నుంచి తొలగించి మరో చోట పెట్టేందుతు రైల్వే శాఖ... దాదాపు లక్ష రూపాయలను ఖర్చు చేస్తోంది.

బతుకునిచ్చే చెట్లను బతికిస్తున్నారు..
author img

By

Published : Oct 25, 2019, 10:31 AM IST

మానవాళి మనుగడకు ఎంతో కీలకమైన చెట్లను కాపాడేందుకు రైల్వే శాఖ తీసుకున్న చొరవ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల రైల్వే స్టేషన్​లో దాదాపు 50 నుంచి 100 సంవత్సరాల వయసు గల భారీ చెట్లు ఉన్నాయి. రైల్వే డబుల్ లైన్ కోసం స్టేషన్ పాత భవనంతో పాటు చెట్లను తొలగించాల్సి వస్తోంది. ఎలాగైనా చెట్లను కాపాడలనుకున్న రైల్వే శాఖ వాటిని అక్కడి నుంచి తొలగించి మరో స్థానంలో పెట్టేందుకు పనులను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ కోసం రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.

బతుకునిచ్చే చెట్లను బతికిస్తున్నారు..

ఇవీ చూడండి: కర్తార్​పుర్​, కశ్మీర్​ మధ్యవర్తిత్వంపై అమెరికా కీలక వ్యాఖ్యలు

మానవాళి మనుగడకు ఎంతో కీలకమైన చెట్లను కాపాడేందుకు రైల్వే శాఖ తీసుకున్న చొరవ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల రైల్వే స్టేషన్​లో దాదాపు 50 నుంచి 100 సంవత్సరాల వయసు గల భారీ చెట్లు ఉన్నాయి. రైల్వే డబుల్ లైన్ కోసం స్టేషన్ పాత భవనంతో పాటు చెట్లను తొలగించాల్సి వస్తోంది. ఎలాగైనా చెట్లను కాపాడలనుకున్న రైల్వే శాఖ వాటిని అక్కడి నుంచి తొలగించి మరో స్థానంలో పెట్టేందుకు పనులను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ కోసం రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.

బతుకునిచ్చే చెట్లను బతికిస్తున్నారు..

ఇవీ చూడండి: కర్తార్​పుర్​, కశ్మీర్​ మధ్యవర్తిత్వంపై అమెరికా కీలక వ్యాఖ్యలు

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.