ETV Bharat / state

పాలమూరులో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ - కలెక్టర్ రొనాల్డ్ రాస్

ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకు అందించడం అందరి కర్తవ్యమని మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ అభిప్రాయపడ్డారు. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వరకు అందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు వేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

జిల్లాలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ
author img

By

Published : Aug 8, 2019, 11:17 AM IST

Updated : Aug 8, 2019, 1:05 PM IST

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీలో కలెక్టర్ రొనాల్డ్ రాస్ పాల్గొన్నారు. పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారైతే వారిలో నైపుణ్యం అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాలో 1 నుంచి 19 వయసున్న వారందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు వేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఎవరైన వేసుకొని యెడల 16వ తేదీన మరోసారి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 100% పూర్తి చేస్తామన్నారు.

జిల్లాలో 1185 అంగన్వాడీ కేంద్రాలలోని 43 వేల 353 మంది పిల్లలకు, 1240 పాఠశాలలోని 2 లక్షల మంది విద్యార్థులు, 30 జూనియర్ కళాశాలలో 25 వేల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసే విధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. వైద్య ఆరోగ్యశాఖతో పాటు విద్యాశాఖ, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారుల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ రోజు విద్యార్థులందరికీ మాత్రలు వేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.

పాలమూరులో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

ఇదీ చూడండి : పరిమితికి మించి వాహనాల్లో ఎక్కిస్తే ఇక అంతే

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీలో కలెక్టర్ రొనాల్డ్ రాస్ పాల్గొన్నారు. పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారైతే వారిలో నైపుణ్యం అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాలో 1 నుంచి 19 వయసున్న వారందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు వేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఎవరైన వేసుకొని యెడల 16వ తేదీన మరోసారి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 100% పూర్తి చేస్తామన్నారు.

జిల్లాలో 1185 అంగన్వాడీ కేంద్రాలలోని 43 వేల 353 మంది పిల్లలకు, 1240 పాఠశాలలోని 2 లక్షల మంది విద్యార్థులు, 30 జూనియర్ కళాశాలలో 25 వేల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసే విధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. వైద్య ఆరోగ్యశాఖతో పాటు విద్యాశాఖ, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారుల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ రోజు విద్యార్థులందరికీ మాత్రలు వేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.

పాలమూరులో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

ఇదీ చూడండి : పరిమితికి మించి వాహనాల్లో ఎక్కిస్తే ఇక అంతే

Intro:TG_Mbnr_09_07_Collector_On_Deewarming_AB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకు అందించడం అందరి కర్తవ్యం అని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ అభిప్రాయపడ్డారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ లో కలెక్టర్ పాల్గొన్నారు.


Body:పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారైతే వారిలో నైపుణ్య అభివృద్ధి పెంపొందుతుందన్నారు. జిల్లాలో 1 నుంచి 19 వరకు అందరికీ నులిపురుగు నివారణ మాత్రలు వేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని... ఎవరైన వేసుకొని యెడల 16వ తేదీన మరోసారి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 100% పూర్తి చేస్తామన్నారు.


Conclusion:జిల్లాలో 11వందల 85 అంగన్వాడీ కేంద్రాలలోని 43 వేల 353 మంది పిల్లలకు, 12వందల 40 పాఠశాలలోని 2 లక్షల మంది విద్యార్థులు, 30 జూనియర్ కళాశాలలో 25 వేల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసే విధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. వైద్య ఆరోగ్యశాఖతో పాటు విద్యాశాఖ, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారుల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు 8వ తేదీన విద్యార్థులందరికీ మాత్రలు వేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. దీనిపై ఇప్పటికే ఉపాధ్యాయులకు అధ్యాపకులకు సైతం అవగాహన కల్పించడం జరిగిందన్నారు. విద్యార్థులలో అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.....byte
బైట్
రోనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్
Last Updated : Aug 8, 2019, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.