పీవోలు, ఏపీవోలకు శిక్షణ తరగతులు మహబూబాబాద్ జిల్లా మరిపెడలో సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న పీవోలు, ఏపీవోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. డోర్నకల్ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 104 మంది ఎన్నికల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగం, ఈవీఎంల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలని తొర్రూరు ఆర్టీవో ఈశ్వరయ్య పేర్కొన్నారు.లోక్సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేలా కృషి చేయాలని అధికారులు సూచించారు.
ఇవీ చదవండి:సర్పంచులకు శిక్షణ తరగతులు