ETV Bharat / state

మహబూబాబాద్‌ జిల్లాలో ఆరో విడత హరితహారం - మహబూబాబాద్‌ జిల్లా తాజా వార్తలు

మహబూబాబాద్‌ జిల్లా మాటేడు గ్రామంలో ఆరో విడత హరితహారం కార్యక్రమం చేపట్టారు. ప్రధానంగా నీడనిచ్చే, పండ్ల మొక్కలను నాటాలని జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ మంగళపల్లి శ్రీనివాస్‌ కోరారు.

మహబూబాబాద్‌ జిల్లాలో ఆరో విడత హరితహారం
మహబూబాబాద్‌ జిల్లాలో ఆరో విడత హరితహారం
author img

By

Published : Jul 3, 2020, 4:10 PM IST

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం మాటేడులో ఆరో విడత హరితహారంలో భాగంగా జడ్పీ ఫ్లోర్ లీడర్‌ మంగళపల్లి శ్రీనివాస్‌ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ప్రధానంగా నీడనిచ్చే, పండ్ల మొక్కలు నాటాలని మంగళపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం మాటేడులో ఆరో విడత హరితహారంలో భాగంగా జడ్పీ ఫ్లోర్ లీడర్‌ మంగళపల్లి శ్రీనివాస్‌ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ప్రధానంగా నీడనిచ్చే, పండ్ల మొక్కలు నాటాలని మంగళపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

ఇదీ చూడండి:ప్రధాన కార్యదర్శితో సహా 100 మంది ఐఏఎస్​ల బదిలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.