ETV Bharat / state

'టీకా విషయంలో భయాందోళనకు గురికావొద్దు'

author img

By

Published : Jan 18, 2021, 12:30 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పక్రియ కొనసాగుతోంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో రెండో రోజు 50మంది వైద్య సిబ్బందికి టీకాలను కేటాయించారు.

second day covid vaccine distribution in mahabubabad dhanthalapalli
'టీకా విషయంలో.. భయాందోళనకు గురికావొద్దు'

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండో రోజు కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. 50మంది వైద్య సిబ్బందికి టీకాలు పంపిణీ చేశారు.

ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ.. వ్యాక్సిన్​ను ఉచితంగా అందించాలని వెంకటేశ్వర్​ రెడ్డి కోరారు. టీకాలు వేసుకునే వారు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని సూచించారు.

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండో రోజు కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. 50మంది వైద్య సిబ్బందికి టీకాలు పంపిణీ చేశారు.

ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ.. వ్యాక్సిన్​ను ఉచితంగా అందించాలని వెంకటేశ్వర్​ రెడ్డి కోరారు. టీకాలు వేసుకునే వారు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని సూచించారు.

ఇదీ చదవండి: 'వ్యాక్సిన్ నిలువపట్ల జాగ్రత్తలు తీసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.