మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పోలీసుల బందోబస్తు మధ్య ప్రైవేటు వ్యక్తులతో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ క్రమంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రైవేటు డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఇవీ చూడండి: నేటి నుంచి ఆర్టీసీ సమ్మె... డిపోలకే పరిమితమైన బస్సులు