ETV Bharat / state

"డోర్నకల్​లో 50వేల సభ్యత్వాలు నమోదు కావాలి"

పార్టీ సభ్యత్వ నమోదులో డోర్నకల్‌ నియోజకవర్గాన్ని అగ్రగామిలో నిలపాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లో జరిగిన తెరాస నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

author img

By

Published : Jul 4, 2019, 10:07 AM IST

"డోర్నకల్​లో 50వేల సభ్యత్వాలు నమోదు కావాలి"
"డోర్నకల్​లో 50వేల సభ్యత్వాలు నమోదు కావాలి"

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో తెరాస పార్టీ సభ్యత్వం పొందిన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్​ బీమా సౌకర్యం కల్పిస్తున్నారని డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యా నాయక్​ అన్నారు. మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​ నియోజకవర్గంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 50 వేల సభ్యత్వాలు నమోదు చేయాలని స్థానిక నేతలకు సూచించారు.

"డోర్నకల్​లో 50వేల సభ్యత్వాలు నమోదు కావాలి"

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో తెరాస పార్టీ సభ్యత్వం పొందిన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్​ బీమా సౌకర్యం కల్పిస్తున్నారని డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యా నాయక్​ అన్నారు. మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​ నియోజకవర్గంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 50 వేల సభ్యత్వాలు నమోదు చేయాలని స్థానిక నేతలకు సూచించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.