ETV Bharat / state

'ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది' - Mla Redya Naik Founding stone for double bed rooms in Mahabubabad District

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పలు అభివృద్ధి పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

mla-redya-naik-founding-stone-for-double-bed-rooms-in-mahabubabad-district
'ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది'
author img

By

Published : Dec 10, 2019, 7:39 PM IST

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోని, వాల్యాతండా శివారు సింగి తండా నుంచి దాట్ల రోడ్డు వరకు నిర్మించనున్న తారు రోడ్ల నిర్మాణ పనులకు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే రెడ్యానాయక్ శంకుస్థాపన చేశారు.

ఆయా గ్రామాలకు చెందిన పలువురు రైతులకు ప్రభుత్వం కేటాయించిన పట్టాదారు, పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎస్సారెస్పీ జలాలతో నియోజకవర్గంలోని అన్ని చెరువులు నింపామన్నారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంతో పాటు తండాలకు తారు రోడ్ల సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

'ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది'

ఇదీ చూడండి: మురికి వదలనుంది: మూసీ ప్రక్షాళనకు మూడు ప్రణాళికలు!

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోని, వాల్యాతండా శివారు సింగి తండా నుంచి దాట్ల రోడ్డు వరకు నిర్మించనున్న తారు రోడ్ల నిర్మాణ పనులకు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే రెడ్యానాయక్ శంకుస్థాపన చేశారు.

ఆయా గ్రామాలకు చెందిన పలువురు రైతులకు ప్రభుత్వం కేటాయించిన పట్టాదారు, పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎస్సారెస్పీ జలాలతో నియోజకవర్గంలోని అన్ని చెరువులు నింపామన్నారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంతో పాటు తండాలకు తారు రోడ్ల సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

'ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది'

ఇదీ చూడండి: మురికి వదలనుంది: మూసీ ప్రక్షాళనకు మూడు ప్రణాళికలు!

Intro:TG_WGL_26_10_MLA_SHANKUSTHAPANALU_AB_TS10114
....... ...... .....
జే. వెంకటేశ్వర్లు.... డోర్నకల్....8008574820
.... ...... .....
దేశంలో ఏ రాష్ర్టంలో లేని విధంగా పలు అభివృద్ధి పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోని, వాల్యాతండా శివారు సింగి తండా నుంచి దాట్ల రోడ్డు వరకు నిర్మిo చనున్న తారు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సింగి తండాలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాలకు చెందిన పలువురు రైతులకు ప్రభుత్వం కేటాయించిన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎస్సారెస్పీ జలాలతో నియోజకవర్గంలోని అన్ని చెరువులు నింపామన్నారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామం తో పాటు తండాలకు క తారు రోడ్ల సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసే వారిని గుర్తించాలని కోరారు. ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను గుర్తుంచుకోవాలన్నారు.
బైట్....
1. రెడ్యా నాయక్ ఎమ్మెల్యే డోర్నకల్


Body:TG_WGL_26_10_MLA_SHANKUSTHAPANALU_AB_TS10114


Conclusion:TG_WGL_26_10_MLA_SHANKUSTHAPANALU_AB_TS10114

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.