ETV Bharat / state

రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు తెరాసే శ్రీరామ రక్ష: సత్యవతి రాఠోడ్​

తెరాస ఆవిర్భవించి 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాఠోడ్​... పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెరాస లేకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లేదని అన్నారు.

author img

By

Published : Apr 27, 2021, 9:44 AM IST

తెలుగు వార్తలు
తెలంగాణ వార్తలు

ఉద్యమ పార్టీగా అవతరించి.. రాష్ట్ర పార్టీగా ఎదిగి.. నేడు ప్రతి ఇంటి పార్టీగా... తెరాస విరాజిల్లుతోందని మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు తెరాస పార్టీయే శ్రీరామ రక్షఅని పేర్కొన్నారు. 2001 నుంచి 2021 వరకు 20 ఏళ్ల ప్రస్థానంలో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొందన్నారు.

ఉద్యమ పార్టీగా అవతరించి.. రాష్ట్ర పార్టీగా ఎదిగి.. నేడు ప్రతి ఇంటి పార్టీగా... తెరాస విరాజిల్లుతోందని మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు తెరాస పార్టీయే శ్రీరామ రక్షఅని పేర్కొన్నారు. 2001 నుంచి 2021 వరకు 20 ఏళ్ల ప్రస్థానంలో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొందన్నారు.

ఇదీ చూడండి: తొలి ఏడాది ఆధారంగా ద్వితీయ ఇంటర్‌ మార్కులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.