ETV Bharat / state

మరిపెడలో భార్యను చంపిన భర్త అరెస్టు - మరిపెడలో భార్యను చంపిన భర్త అరెస్టు

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో గత మంగళవారం పోలీస్ స్టేషన్ ముందే భార్యను గొంతు కోసి హత్య చేసిన భర్తను ఇవాళ అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ వెల్లడించారు.

మరిపెడలో భార్యను చంపిన భర్త అరెస్టు
author img

By

Published : Aug 3, 2019, 5:51 PM IST

గత మంగళవారం పోలీస్ స్టేషన్ ముందే భార్యను ఘోరంగా చంపిన భర్తను మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీసులు అరెస్టు చేశారు. అబ్బాయి పాలెం శివారు ధరావతు తండాకు చెందిన బానోతు కస్తూరికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొత్త తండాకు చెందిన బానోతు సేవియాతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య కుటుంబ తగాదాలు చోటు చోసుకోవటం వల్ల కస్తూరి పుట్టింట్లో ఉంటోంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ క్లినిక్​లో స్వీపర్గా పనిచేసుకుంటూ... అక్కడే పిల్లలను చదివిస్తోంది. కాపురానికి రావటం లేదని భార్యపై కక్ష పెంచుకున్న సేమవియా.. గత నెల 30న క్లినిక్​లో ఉన్న కస్తూరితో మాట్లాడాలని పిలిచి కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ వెల్లడించారు.

మరిపెడలో భార్యను చంపిన భర్త అరెస్టు

ఇవీచూడండి: పోలీసు స్టేషన్​ ముందే భార్యను చంపిన భర్త

గత మంగళవారం పోలీస్ స్టేషన్ ముందే భార్యను ఘోరంగా చంపిన భర్తను మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీసులు అరెస్టు చేశారు. అబ్బాయి పాలెం శివారు ధరావతు తండాకు చెందిన బానోతు కస్తూరికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొత్త తండాకు చెందిన బానోతు సేవియాతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య కుటుంబ తగాదాలు చోటు చోసుకోవటం వల్ల కస్తూరి పుట్టింట్లో ఉంటోంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ క్లినిక్​లో స్వీపర్గా పనిచేసుకుంటూ... అక్కడే పిల్లలను చదివిస్తోంది. కాపురానికి రావటం లేదని భార్యపై కక్ష పెంచుకున్న సేమవియా.. గత నెల 30న క్లినిక్​లో ఉన్న కస్తూరితో మాట్లాడాలని పిలిచి కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ వెల్లడించారు.

మరిపెడలో భార్యను చంపిన భర్త అరెస్టు

ఇవీచూడండి: పోలీసు స్టేషన్​ ముందే భార్యను చంపిన భర్త

Intro:జే. వెంకటేశ్వర్లు......డోర్నకల్. 8008574820
........ ...... .....
TG_WGL_26_03_NINDITHUDI_AREESTU_AB_TS10114
........ ....... ..
భార్యను హత్య చేసిన ఘటన లో బాద్యుడైన నిందితుడిని మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ వివరాలను తొర్రూరు డిఎస్పి మదన్ లాల్ వెల్లడించారు. మరిపెడ మండలం అబ్బాయి పాలెం శివారు ధరావతు తండాకు చెందిన బానోతు కస్తూరికి(30), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొత్త తండాకు చెందిన బానోతు సేవియా తో గత ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య కుటుంబ తగాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో కస్తూరి పుట్టింటికి వచ్చిo ది. పిల్లలను ఇక్కడే చదివిస్తూ మరిపెడ లోని ఓ ఆర్ ఎం పి క్లినిక్లో స్వీపర్గా పనిచేస్తోంది. ఈ క్రమంలో లో కాపురానికి రావడం లేదంటూ సేవియా తన భార్య పై కక్ష పెంచుకున్నాడు. గత నెల 30న క్లినిక్ లో ఉన్న కస్తూరితో మాట్లాడాలంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమెతో మాట్లాడుతూ పదునైన కత్తితో ఆమెను గొంతుకోసి హత్య చేశాడు.ఈ ఘటన పై కేసు నమోదు చేసి నట్లు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డి.ఎస్.పి తెలిపారు.
బైట్....
1మదన్ లాల్, డిఎస్పీ తొర్రూరు


Body:TG_WGL_26_03_NINDITHUDI_AREESTU_AB_TS10114


Conclusion:TG_WGL_26_03_NINDITHUDI_AREESTU_AB_TS10114
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.