ETV Bharat / state

'24 గంటలు అందుబాటులో నాణ్యమైన ఇసుక కేంద్రం'

author img

By

Published : Dec 3, 2020, 1:16 PM IST

మహబూబాబాద్​ జిల్లా ప్రజల అవసరాల కోసం ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. జిల్లాకేంద్రం శివారులో ఉన్న ఇసుక నిల్వ కేంద్రాన్ని పరిశీలించారు.

Mahabubabad District Collector VP Gautam
మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్

ప్రభుత్వం చేపట్టిన రైతు కళ్లాలు, శ్మశాన వాటికలు, ఇతర నిర్మాణాలకు అవసరమైన ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చామని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇసుకను అందిస్తామని వెల్లడించారు.

మహబూబాబాద్ పట్టణ శివారులో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇసుక కేంద్రాన్ని రాష్ట్ర మినరల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ అధికారి ఎల్లయ్యతో కలిసి గౌతమ్ సందర్శించారు. ఈ కేంద్రంలో 24 గంటలు ఇసుక అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ప్రభుత్వం చేపట్టిన రైతు కళ్లాలు, శ్మశాన వాటికలు, ఇతర నిర్మాణాలకు అవసరమైన ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చామని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇసుకను అందిస్తామని వెల్లడించారు.

మహబూబాబాద్ పట్టణ శివారులో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇసుక కేంద్రాన్ని రాష్ట్ర మినరల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ అధికారి ఎల్లయ్యతో కలిసి గౌతమ్ సందర్శించారు. ఈ కేంద్రంలో 24 గంటలు ఇసుక అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.