ETV Bharat / state

పెల్లుబికిన ఆగ్రహం: కిడ్నాపర్​ను ఎన్​కౌంటర్​ చేయాలని డిమాండ్​ - కఠినంగా శిక్షించాలని స్థానికుల డిమాండ్

దీక్షిత్‌రెడ్డిని చంపిన కిడ్నాపర్​ను ఎన్‌కౌంటర్ చేయాలని అన్నారం గ్రామస్థులు పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం దీక్షిత్‌ను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెప్పారని స్థానికులు అన్నారు. కిడ్నాపర్లకు సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికుల డిమాండ్‌ చేస్తున్నారు.

local-people-demand-to-encounter-that-people-in-mahabubabad
పెల్లుబికిన ఆగ్రహం: కిడ్నాపర్​ను ఎన్​కౌంటర్​ చేయాలని డిమాండ్​
author img

By

Published : Oct 22, 2020, 1:15 PM IST

పెల్లుబికిన ఆగ్రహం: కిడ్నాపర్​ను ఎన్​కౌంటర్​ చేయాలని డిమాండ్​

బాలుడు దీక్షిత్‌ రెడ్డి హత్య ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో ఉమ్మడి వరంగల్​ జిల్లాలో స్థానికుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీక్షిత్‌రెడ్డిని చంపిన కిడ్నాపర్​ను ఎన్‌కౌంటర్ చేయాలని స్థానికులు పెద్దఎత్తున డిమాండ్‌ చేశారు.

నిందితుడికి సహకరించిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని నినదించారు. బాలుడి ఇంటికి పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చారు.. కుటుంబ సభ్యుల రోదనలతో దీక్షిత్‌ నివాసం దుఃఖసాగరంలో మునిగిపోయింది.

ఇదీ చూడండి : దీక్షిత్ కథ విషాదాంతం... కన్నీటి సంద్రంలో కుటుంబం

పెల్లుబికిన ఆగ్రహం: కిడ్నాపర్​ను ఎన్​కౌంటర్​ చేయాలని డిమాండ్​

బాలుడు దీక్షిత్‌ రెడ్డి హత్య ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో ఉమ్మడి వరంగల్​ జిల్లాలో స్థానికుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీక్షిత్‌రెడ్డిని చంపిన కిడ్నాపర్​ను ఎన్‌కౌంటర్ చేయాలని స్థానికులు పెద్దఎత్తున డిమాండ్‌ చేశారు.

నిందితుడికి సహకరించిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని నినదించారు. బాలుడి ఇంటికి పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చారు.. కుటుంబ సభ్యుల రోదనలతో దీక్షిత్‌ నివాసం దుఃఖసాగరంలో మునిగిపోయింది.

ఇదీ చూడండి : దీక్షిత్ కథ విషాదాంతం... కన్నీటి సంద్రంలో కుటుంబం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.