మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రభుత్వ పాఠశాలలో 1999-2000 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్తిచేసిన విద్యార్థులంతా తాము చదివిన గ్రామానికి తమ వంతు సాయం చేయాలని ముందుకొచ్చారు.
దివ్యాంగులు, ఒంటరి స్త్రీలు, నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. సామాగ్రి అందుకున్న ఆ కుటుంబాలంతా వారు చేస్తున్న సేవను ఎంతో సంతోషించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి సన్నాహాలు