ETV Bharat / state

అడవుల జిల్లాలో కనువిందు చేస్తున్న జలసవ్వడి

ఆకురాల్చే అడవులు చూపరుల మనసు దోస్తున్నాయి. కొండల పైనుంచి జాలువారుతున్న జలధారలు కనువిందు చేస్తున్నాయి.

author img

By

Published : Jul 18, 2019, 10:17 PM IST

కనువిందు చేస్తోన్న జాలువారుతున్న జలధార

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరిమెరి మండలంలోని బాబెఝరి గూడెం సమీప అడవుల్లో జల సవ్వడులు కనువిందు చేస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన లోయలుగా పేరొందిన ఈ ప్రాంతంలో ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్న జలధార కనువిందు చేస్తోంది. కుమురంభీం జిల్లాలో వర్షకాలంలోనే దర్శనమిచ్చే ఇలాంటి సుందర దృశ్యాలు పర్యాటకుల మనసును దోచుకుంటున్నాయి.

కనువిందు చేస్తోన్న జాలువారుతున్న జలధార

ఇవీ చూడండి : 'ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తే ఊరుకోం'

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరిమెరి మండలంలోని బాబెఝరి గూడెం సమీప అడవుల్లో జల సవ్వడులు కనువిందు చేస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన లోయలుగా పేరొందిన ఈ ప్రాంతంలో ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్న జలధార కనువిందు చేస్తోంది. కుమురంభీం జిల్లాలో వర్షకాలంలోనే దర్శనమిచ్చే ఇలాంటి సుందర దృశ్యాలు పర్యాటకుల మనసును దోచుకుంటున్నాయి.

కనువిందు చేస్తోన్న జాలువారుతున్న జలధార

ఇవీ చూడండి : 'ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తే ఊరుకోం'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.