ETV Bharat / state

'మత్య్సకారుల అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది' - ఎమ్మెల్యే ఆత్రం సక్కు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీలో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోని కుమ్రం భీం ప్రాజెక్టులో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జాయింట్‌ కలెక్టర్‌ రాంబాబు చేప పిల్లలను విడిచారు. మత్స్యకారుల అభివృద్ధికోసం ప్రభుత్వం కృషిచేస్తుందని అన్నారు.

మత్య్సకారుల అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది
author img

By

Published : Aug 17, 2019, 12:43 AM IST

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆడ గ్రామంలోని కొమరం ప్రాజెక్టులో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జాయింట్ కలెక్టర్ రాంబాబు చేపపిల్లలను వదిలారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపట్టిన ఈ పంపిణీ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 238 చెరువుల్లో కోటి యాభై లక్షలకు పైగా విడువనున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీఠ వేసిందని వెల్లడించారు.

మత్య్సకారుల అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది

ఇదీ చూడండి:టీమిండియా కోచ్: రవి భాయ్​కే మళ్లీ పట్టం

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆడ గ్రామంలోని కొమరం ప్రాజెక్టులో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జాయింట్ కలెక్టర్ రాంబాబు చేపపిల్లలను వదిలారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపట్టిన ఈ పంపిణీ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 238 చెరువుల్లో కోటి యాభై లక్షలకు పైగా విడువనున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీఠ వేసిందని వెల్లడించారు.

మత్య్సకారుల అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది

ఇదీ చూడండి:టీమిండియా కోచ్: రవి భాయ్​కే మళ్లీ పట్టం

Tg_mbnr_14_14_nadi_harathi_av_ts10096 జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ కృష్ణ ,తుంగభద్ర కు నదీ హారతులిచ్చిన జడ్పీ చైర్పర్సన్ సరిత ఎమ్మెల్యే అబ్రహం చాలా రోజుల తరువాత కృష్ణ తుంగభద్ర వరద నీటితో కళకళ లాడుతుండటంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అలంపూర్ మండలం గొందిమల్ల దగ్గర కృష్ణ తుంగభద్ర సంగమం వద్ద గొందిమల్ల సర్పంచి వసుందర ఏర్పాటు చేసిన నదీ హారతి కారిక్రమానికి ముఖ్య అతిధులుగా జడ్పీ చైర్ పర్సన్ సరిత ఎమ్మెల్యే అబ్రహం హాజరై నదీమ తల్లికి ప్రతేక్య పూజలు నిర్వహించి హారతులిచ్చారు అనంతరం సరిత నదికి వాయనం సమర్పించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.