ETV Bharat / state

గరంగరంగా కాగజ్​నగర్​ పురపాలక సర్వసభ్య సమావేశం

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. తమ వార్డులో నీటి ఎద్దడి సమస్య పరిష్కరించాలని కౌన్సిలర్​ రూప కింద కూర్చొని నిరసన తెలిపారు. కమిషనర్​ హామీతో శాంతించారు.

author img

By

Published : Jun 1, 2019, 12:23 AM IST

కాగజ్​నగర్​ పురపాలక సర్వసభ్య సమావేశం

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. 2019-20 ఏడాదికి సంబంధించి అధికారులు సప్లమెంటరీ అజెండాను ప్రవేశపెట్టారు. పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య లోపం ఉందని పలువురు కౌన్సిలర్లు అభ్యంతరాలు లేవనెత్తారు. పారిశుద్ధ్య కార్మికుల వేతన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. వార్డు నెంబర్​ ఏడులో గత నాలుగేళ్ల నుంచి నీటి ఎద్దడి ఉందని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చిన పరిష్కరించడం లేదని కౌన్సిలర్​ రూప కింద కూర్చొని నిరసన తెలిపారు. ప్రతిసారి హామీలిస్తున్నారు తప్పతే పనులు చేయడం లేదని ఆరోపించారు. సమస్య పరిష్కారానికి కమిషనర్​ తిరుపతి హామీ ఇవ్వటంతో ఆమె శాంతించారు.

కాగజ్​నగర్​ పురపాలక సర్వసభ్య సమావేశం

ఇవీ చూడండి: వైద్యుల కొరత.. పసికందుల మృత్యువాత

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. 2019-20 ఏడాదికి సంబంధించి అధికారులు సప్లమెంటరీ అజెండాను ప్రవేశపెట్టారు. పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య లోపం ఉందని పలువురు కౌన్సిలర్లు అభ్యంతరాలు లేవనెత్తారు. పారిశుద్ధ్య కార్మికుల వేతన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. వార్డు నెంబర్​ ఏడులో గత నాలుగేళ్ల నుంచి నీటి ఎద్దడి ఉందని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చిన పరిష్కరించడం లేదని కౌన్సిలర్​ రూప కింద కూర్చొని నిరసన తెలిపారు. ప్రతిసారి హామీలిస్తున్నారు తప్పతే పనులు చేయడం లేదని ఆరోపించారు. సమస్య పరిష్కారానికి కమిషనర్​ తిరుపతి హామీ ఇవ్వటంతో ఆమె శాంతించారు.

కాగజ్​నగర్​ పురపాలక సర్వసభ్య సమావేశం

ఇవీ చూడండి: వైద్యుల కొరత.. పసికందుల మృత్యువాత

Intro:filename:

tg_adb_25_31_kzr_purapalaka_samavesham_av_c11


Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పురపాలక సంఘంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2019-2020 సంవత్సరానికి గాను సప్లమెంటరీ ఎజెండాను అధికారులు ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా పలువురు కౌన్సిలర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పట్టణంలో పలు వార్డుల్లో పారిశుధ్య లోపం కనిపిస్తుందని, ప్రజలు రోగాలకు గురవుతున్నారని అన్నారు. పారిశ్యుద్ద విధులు నిర్వహించే కార్మికులకు వేతనాలు విడుదల చేయాలని అన్నారు. వార్డ్ నంబర్ 7 లో తీవ్ర నీటి ఎద్దడి ఉందని గత నాలుగేళ్లుగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కరించడం లేదంటూ మహిళ కౌన్సిలర్ దెబ్బటి రూప సమావేశ మందిరంలో కింద కూర్చుని నిరసన తెలిపారు. సమస్య పరిష్కరిస్తామని ప్రతిసారి హామీ ఇస్తున్నారు తప్పితే పని చేయడం లేదని విమర్శించారు. తన సమస్య పరిష్కరించేంత వరకు లేచేది లేదని భీష్మించుకుని కూర్చోవడంతో సమస్య కచ్చితంగా తిరుస్తామని కమిషనర్ తిరుపతి హామీ ఇచ్చారు. ఇతర కౌన్సిలర్లు సైతం మద్దతు తెలపడంతో ఆమె దీక్ష విరమించారు.


Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.