కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో పారిశ్యుద్ధ్య కార్మికులకు డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ వారి ఆధ్వర్యంలో మాస్కులు, సానిటైజర్లు అందజేశారు. పంపిణీ కార్యక్రమంలో పట్టణ ఎస్ఎచ్ఓ మోహన్, పురపాలక కమిషనర్ రవికృష్ణ పాల్గొన్నారు.
కరోనా వైరస్ను అరికట్టేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తున్న వేళ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు అనునిత్యం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని సూచించారు.
ఇవీ చూడండి: కరోనా వేళ కేంద్రం కోత.. రాష్ట్రాన్ని నడిపేదెట్టా?