ETV Bharat / state

కాగజ్​నగర్​లో​ పాజిటివ్​ కేసు.. అధికారులు అప్రమత్తం!

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో కరోనా కేసులు నమోదు కావడం వల్ల జిల్లా పాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్లుగా ప్రకటించారు. మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు వీధుల్లో రసాయనాలు పిచికారీ చేస్తున్నారు.

author img

By

Published : May 26, 2020, 9:28 PM IST

Corona Positive Cases Found In kagaz Nagar Town
కాగజ్​నగర్​ పాజిటివ్​ కేసు.. అధికారులు అప్రమత్తం!

కుమురం భీం అసిఫాబాద్​ జిల్లాలోని కాగజ్​ నగర్​ పట్టణంలో కరోనా కేసులు నమోదు అయినందున జిల్లా పరిపాలనా యంత్రాంగం అప్రమత్తమయింది. కాగజ్​ నగర్​ పట్టణంలోని గంగారాం బస్తీని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు.

నగర కమిషనర్​ శ్రీనివాస్​ పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్​ రసాయనాలను పిచికారీ చేయించారు. పురపాలక సంఘం అధ్యక్షుడు మహమ్మద్​ సద్దాం హుస్సేన్​ పట్టణంలో తిరుగూతూ.. ప్రజలంతా అవసరం ఉంటేనే.. బయటకు రావాలని.. మాస్కులు, శానిటైజర్లు వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్‌ కేసులు

కుమురం భీం అసిఫాబాద్​ జిల్లాలోని కాగజ్​ నగర్​ పట్టణంలో కరోనా కేసులు నమోదు అయినందున జిల్లా పరిపాలనా యంత్రాంగం అప్రమత్తమయింది. కాగజ్​ నగర్​ పట్టణంలోని గంగారాం బస్తీని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు.

నగర కమిషనర్​ శ్రీనివాస్​ పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్​ రసాయనాలను పిచికారీ చేయించారు. పురపాలక సంఘం అధ్యక్షుడు మహమ్మద్​ సద్దాం హుస్సేన్​ పట్టణంలో తిరుగూతూ.. ప్రజలంతా అవసరం ఉంటేనే.. బయటకు రావాలని.. మాస్కులు, శానిటైజర్లు వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.