ETV Bharat / state

'సమత కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి' - సమత కుటుంబానికి న్యాయం చేయాలని కుల సంఘాల ఆందోళన

సమత హత్యోదంతం ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని బేడ బుడగ జంగాల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆసిఫాబాద్​ కలెక్టరేట్​ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.

cast societies protest at asifabad collectrate
'సమత కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి'
author img

By

Published : Dec 11, 2019, 2:04 PM IST

ఆసిఫాబాద్​ జిల్లా కలెక్టరేట్​ వద్ద బేడ బుడగ జంగాల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమత హత్యోదంతంలో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని... నిందితులను కఠినంగా శిక్షించాలని వినతిపత్రం అందజేశారు. మహిళలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కేవీపీఎస్​ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగార్జున కోరారు.

'సమత కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి'

ఇదీ చూడండి: షాద్​నగర్ కేసులో కీలకమలుపు... 'అస్థీకరణ'తోనే అసలు నిజం!

ఆసిఫాబాద్​ జిల్లా కలెక్టరేట్​ వద్ద బేడ బుడగ జంగాల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమత హత్యోదంతంలో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని... నిందితులను కఠినంగా శిక్షించాలని వినతిపత్రం అందజేశారు. మహిళలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కేవీపీఎస్​ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగార్జున కోరారు.

'సమత కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి'

ఇదీ చూడండి: షాద్​నగర్ కేసులో కీలకమలుపు... 'అస్థీకరణ'తోనే అసలు నిజం!

Intro:ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన టేకు లక్ష్మి ని సామూహిక అత్యాచారం చేసి అతి దారుణంగా చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని బేడ బుడ జంగాల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బాధితురాలి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని వినతిపత్రం అందజేశారు. వెనుకబడిన దళిత కుటుంబాలను ఎస్ సి, ఎస్టీ మొదలైన మహిళలకు ప్రభుత్వం
రక్షణ కల్పించాలని సూచించారు. లక్ష్మి కుటుంబానికి మూడు ఎకరాల భూమి, వారి పిల్లలకి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని కె. వి .పి .ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున సూచించారు.


Body:,,


Conclusion:9502994640
మధు
నల్గొండ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.