నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపుతో కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో బంద్ కొనసాగుతోంది. దుకాణాలు తెరవకుండా బంద్ పాటిస్తున్నారు.
భారత్ బంద్కు తెరాసతో పాటు కాంగ్రెస్, వామపక్షాలు పూర్తి మద్దతు తెలిపాయి. వ్యాపార సముదాయాలు తెరుచుకోకపోవడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
![bharat bandh in kagaznagar in kumurambheem district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9803152_kz2.png)
ఇదీ చదవండి: బంద్కు ఆర్టీసీ మద్దతు... కదలని బస్సులు