ETV Bharat / state

అడవిలో పురాతన ఆలయం.. మహాశివరాత్రి రోజు ప్రత్యేక పూజలు

author img

By

Published : Mar 11, 2021, 11:02 PM IST

మహారాష్ట్ర రాజుర తాలూకా దేవాడ గ్రామపంచాయతీ పరిధిలో అంతరాష్ట్ర రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఓ పురాతన కాలం నాటి ఆలయం ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఆలయం ఉన్నట్టు రెండేళ్ల క్రితం తెలిసిందని స్థానికులు పేర్కొన్నారు. అప్పటినుంచి మహా శివరాత్రి రోజున వెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు.

an-ancient-temple-that-has-not-seen-any-development-at-devada
అభివృద్ధికి నోచుకోని ఆలయం.. భక్తుల రద్దీ

మహారాష్ట్ర రాజుర తాలూకా దేవాడ గ్రామపంచాయతీ పరిధిలో అంతరాష్ట్ర రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో సిద్ధేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం పురాతన కాలం నాటిదని ప్రసిద్ధి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఆలయం ఉన్నట్టు రెండేళ్ల క్రితం తెలిసిందని స్థానికులు పేర్కొన్నారు. అప్పటి నుంచి ప్రజలు మహా శివరాత్రి రోజున వెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ సిద్ధేశ్వర ఆలయం లోపల ఓ బావి ఉందని.. ఆ బావికి ఆలయం లోపల నుంచి మెట్ల ద్వారా పోవచ్చని పలువురు భక్తులు తెలిపారు. ఆ బావిలో మూడు కాలాల పాటు ఒకే రీతిలో నీళ్లు ఉంటాయని అన్నారు. ఇంత ప్రశస్తి ఉన్న ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

అడవిలో పురాతన ఆలయం.. మహాశివరాత్రి రోజు ప్రత్యేక పూజలు

ఇదీ చూడండి : రాణి రుద్రమ నిర్మించిన శివకేశవాలయంలో ఘనంగా శివరాత్రి వైభవం

మహారాష్ట్ర రాజుర తాలూకా దేవాడ గ్రామపంచాయతీ పరిధిలో అంతరాష్ట్ర రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో సిద్ధేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం పురాతన కాలం నాటిదని ప్రసిద్ధి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఆలయం ఉన్నట్టు రెండేళ్ల క్రితం తెలిసిందని స్థానికులు పేర్కొన్నారు. అప్పటి నుంచి ప్రజలు మహా శివరాత్రి రోజున వెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ సిద్ధేశ్వర ఆలయం లోపల ఓ బావి ఉందని.. ఆ బావికి ఆలయం లోపల నుంచి మెట్ల ద్వారా పోవచ్చని పలువురు భక్తులు తెలిపారు. ఆ బావిలో మూడు కాలాల పాటు ఒకే రీతిలో నీళ్లు ఉంటాయని అన్నారు. ఇంత ప్రశస్తి ఉన్న ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

అడవిలో పురాతన ఆలయం.. మహాశివరాత్రి రోజు ప్రత్యేక పూజలు

ఇదీ చూడండి : రాణి రుద్రమ నిర్మించిన శివకేశవాలయంలో ఘనంగా శివరాత్రి వైభవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.