ETV Bharat / state

మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా బెండరా గ్రామంలో అతిగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న భీం రావ్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు.

మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి
author img

By

Published : Aug 16, 2019, 11:52 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెండరా గ్రామ సమీపాన రోడ్డు ప్రమాదం సంభవించింది. వాంకిడి మండలం కొత్తదుబ్బగూడెం గ్రామానికి చెందిన భీం రావ్ అతిగా మద్యం సేవించి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అతనికి తలకు తీవ్ర గాయాలు కావటం వల్ల అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి


ఇవీచూడండి: గొడ్డళ్లతో దాడి..భూతగాదాలే కారణం..

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెండరా గ్రామ సమీపాన రోడ్డు ప్రమాదం సంభవించింది. వాంకిడి మండలం కొత్తదుబ్బగూడెం గ్రామానికి చెందిన భీం రావ్ అతిగా మద్యం సేవించి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అతనికి తలకు తీవ్ర గాయాలు కావటం వల్ల అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి


ఇవీచూడండి: గొడ్డళ్లతో దాడి..భూతగాదాలే కారణం..

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.