ETV Bharat / state

కాగజ్​నగర్​లో మహిళ ఆత్మహత్యాయత్నం

పోలీసులు న్యాయం చేయలేదంటూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కుమురంభీం  జిల్లా కాగజ్​నగర్​లో జరిగింది. తన కుమారుడికి రోడ్డు ప్రమాదంజరిగింది... అందులో తమదే తప్పని పోలీసులు రాజీ కుదుర్చుకోవాలని ఒత్తిడి తెచ్చారని బాధితులు ఆరోపించారు.

author img

By

Published : Jul 16, 2019, 11:30 PM IST

Updated : Jul 17, 2019, 7:35 PM IST

సమీరా

కుమురంభీం జిల్లా కాగజ్​నగర్​కు చెందిన సమీరా, షోయబ్​ దంపతులకు ఇద్దరు పిల్లలు. గత నెల 6న పెద్ద కుమారుడు అష్రఫ్​ సైకిల్​ను ఓ వ్యాపారి వాహనం ఢీకొట్టింది. వాహన యజమాని వైద్య ఖర్చులు భరిస్తానని తెలిపారు. బాలుని చికిత్సకు లక్ష 50వేల రూపాయలు అయ్యాయి. వ్యాపారి 30 వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు. దీనిపై పోలీసులను ఆశ్రయిస్తే తప్పు తమవైపే ఉందంటూ, రాజీ కుదుర్చుకోవాలని ఒత్తిడి చేశారని బాధితులు ఆరోపించారు. వైద్య ఖర్చులు భరించలేక సమీరా నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.

కాగజ్​నగర్​లో మహిళ ఆత్మహత్యాయత్నం

ఇవీ చూడండి: వరద ముంచెత్తింది... ఊరు వలస వెళ్లింది!

కుమురంభీం జిల్లా కాగజ్​నగర్​కు చెందిన సమీరా, షోయబ్​ దంపతులకు ఇద్దరు పిల్లలు. గత నెల 6న పెద్ద కుమారుడు అష్రఫ్​ సైకిల్​ను ఓ వ్యాపారి వాహనం ఢీకొట్టింది. వాహన యజమాని వైద్య ఖర్చులు భరిస్తానని తెలిపారు. బాలుని చికిత్సకు లక్ష 50వేల రూపాయలు అయ్యాయి. వ్యాపారి 30 వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు. దీనిపై పోలీసులను ఆశ్రయిస్తే తప్పు తమవైపే ఉందంటూ, రాజీ కుదుర్చుకోవాలని ఒత్తిడి చేశారని బాధితులు ఆరోపించారు. వైద్య ఖర్చులు భరించలేక సమీరా నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.

కాగజ్​నగర్​లో మహిళ ఆత్మహత్యాయత్నం

ఇవీ చూడండి: వరద ముంచెత్తింది... ఊరు వలస వెళ్లింది!

Intro:tg_mbnr_13_16_ag_minister_zp_meeting_ts10053
జడ్పీ, మండల పరిషత్ లలో అర్ధవంతమయిన చర్చలు జరగాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి జిల్లా కేంద్రంలో మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ సమావేశం లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు జిల్లా పరిషత్ సమావేశం తో పాటు ఎంపీపీ లను హాజరు పరిచి జిల్లా అభివృద్ధి కోసం చేపట్టవలసిన ప్రణాళికలను చేయవలసిన పనులను అందుకు సంబంధించిన ప్రణాళికలపై వారికి అవగాహన కల్పించారు
ప్రజా ప్రతినిధులు నూరుశాతం ప్రజోపయోగ కార్యక్రమాలపై దృష్టిసారించాలనీ
అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో ప్రజలే కేంద్రబిందువుగా అంశాలను ఎంచుకోవాలన్నారు
మీ ప్రాతినిధ్యం అన్నిసార్లు అర్ధవంతంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారుBody:tg_mbnr_13_16_ag_minister_zp_meeting_ts10053.mp4Conclusion:tg_mbnr_13_16_ag_minister_zp_meeting_ts10053.mp4
Last Updated : Jul 17, 2019, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.