ETV Bharat / state

"ఉపాధి కల్పించారు... వేతనం మరిచారు"

ఉపాధి కల్పించారు.. కానీ వేతనం ఇవ్వడం మరిచారు. నెలరోజులుగా ఎంతో కష్టపడి పనిచేస్తున్నా.. వేతనం అందక పోవడంతో ఆగ్రహం చెందారు ఖమ్మం జిల్లా ఏనుగూరు ఉపాధి హామీ కూలీలు. వేతనం ఇచ్చే వరకు పనిలోకి వెళ్లబోమని భీష్మించుకు కూర్చున్నారు.

author img

By

Published : May 20, 2019, 12:53 PM IST

"ఉపాధి కల్పించారు... వేతనం మరిచారు"
"ఉపాధి కల్పించారు... వేతనం మరిచారు"

ఖమ్మం జిల్లా ఏనుకూరులో జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలు ఆందోళనకు దిగారు. గ్రామంలోని చెరువు వద్ద నెల రోజులుగా పనిచేస్తున్నా సరైన వేతనం ఇవ్వడం లేదని ఆగ్రహం చెందారు. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కూలీ రూ.25 మాత్రమే ఇస్తున్నారని గంటన్నర పాటు ఆందోళన చేశారు. మరోసారి ఈ-కొలతలు తీసి వేతనం అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చాక ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి : పదిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు కలెక్టర్​ విందు

"ఉపాధి కల్పించారు... వేతనం మరిచారు"

ఖమ్మం జిల్లా ఏనుకూరులో జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలు ఆందోళనకు దిగారు. గ్రామంలోని చెరువు వద్ద నెల రోజులుగా పనిచేస్తున్నా సరైన వేతనం ఇవ్వడం లేదని ఆగ్రహం చెందారు. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కూలీ రూ.25 మాత్రమే ఇస్తున్నారని గంటన్నర పాటు ఆందోళన చేశారు. మరోసారి ఈ-కొలతలు తీసి వేతనం అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చాక ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి : పదిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు కలెక్టర్​ విందు

Intro:TG_KMM_03_20_KOOLILU NIRASANA_AV_g9 ఖమ్మం జిల్లా ఏనుకూరు లో జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలు నిరసన వ్యక్తం చేశారు గ్రామంలోని చెరువు వద్ద నెల రోజులు గా పనిచేస్తున్న కూలీలకు సరైన వేతనం అందరు పోవడంతో అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు కూలీలకు రూ 25 మాత్రమే రావడంతో ఇదే ఏంటంటూ సాంకేతిక సహాయకులు అని నిలదీశారు గంటన్నర పాటు ఆందోళన చేసి ఇ ఉన్నతాధికారులు వచ్చే వరకు నిరసన కొనసాగించారు మరోసారి ఇ కొలతలు తీసి వేతనం ప్రకటిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు


Body:wyra


Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.