ETV Bharat / state

'ప్రాంతీయ పార్టీల సమూహమే దేశానికి దిక్సూచి'

ఎన్నికలకు ఒక రోజే గడువుండటం వల్ల రోడ్​షోలతో తెరాస ప్రచార జోరు పెంచింది. ఖమ్మం జిల్లా కల్లూరులో పార్లమెంటు తెరాస అభ్యర్థి నామ నాగేశ్వరరావు తరఫున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోడ్​షోలో పాల్గొన్నారు.

author img

By

Published : Apr 9, 2019, 12:21 AM IST

తెరాస రోడ్​షో

జాతీయ రాజకీయాలు అస్పష్టంగా ఉన్నాయని తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో తెరాస అభ్యర్థి నామ నాగేశ్వరరావు తరఫున రోడ్​షోలో పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీల సమూహమే దేశానికి దిక్సూచి కాబోతుందని స్పష్టం చేశారు. 16 ఎంపీ స్థానాలు గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని పేర్కొన్నారు. నామ నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం రోడ్​షోకు భారీగా తరలివచ్చిన ప్రజలు

ఇదీ చదవండి : కేసీఆర్​.. ఇది మీకు న్యాయమా: విజయశాంతి

జాతీయ రాజకీయాలు అస్పష్టంగా ఉన్నాయని తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో తెరాస అభ్యర్థి నామ నాగేశ్వరరావు తరఫున రోడ్​షోలో పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీల సమూహమే దేశానికి దిక్సూచి కాబోతుందని స్పష్టం చేశారు. 16 ఎంపీ స్థానాలు గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని పేర్కొన్నారు. నామ నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం రోడ్​షోకు భారీగా తరలివచ్చిన ప్రజలు

ఇదీ చదవండి : కేసీఆర్​.. ఇది మీకు న్యాయమా: విజయశాంతి

Intro:భట్టి


Body:ప్రెస్ మీట్


Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గ ప్రజలంతా మహబూబాబాద్ లోకసభ స్థానానికి పోటీ చేసిన బలరాం నాయక్ అను గెలిపించాలని అన్నారు రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ విజయం సాధిస్తారని అన్నారు ప్రస్తుత ప్రధానమంత్రి మోదీ గతంలో ఇచ్చిన హామీలను విస్మరించారని అన్నారు అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గ ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థి కి ఓటు వేసి ఇ గెలిపించాలని అన్నారు బైట్ 01,మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ లీడర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.