ETV Bharat / state

'గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి'

గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వారికి స్థానికులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ అన్నారు.

author img

By

Published : Sep 13, 2019, 4:36 PM IST

'గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి'
'గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి'

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికతో గ్రామాల రూపురేఖలు మార్చి అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రెబ్బవరంలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని అంశాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. సర్పంచ్​, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలంతా కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

'గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి'

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికతో గ్రామాల రూపురేఖలు మార్చి అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రెబ్బవరంలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని అంశాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. సర్పంచ్​, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలంతా కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

Intro:TG_KMM_07_13_MINISTER PARYATANA_AV_ TS10090. నోట్ విజువల్స్ డెస్క్ వాట్స్అప్ ద్వారా.. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వారికి స్థానికులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు ఖమ్మం జిల్లా వైరా కొణిజర్ల లో ఆయన పర్యటించారు రెబ్బవరం గ్రామం లో లో 30 రోజుల ప్రణాళిక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజా ప్రతినిధులు గ్రామస్థులతో కలిసి పిచ్చి మొక్కలు తొలగింప కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికతో గ్రామాల్లో రూపురేఖలు మార్చాలని అభివృద్ధితో ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు మిగిలిన ఇరవై రెండు రోజులు అన్ని అంశాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రతి సర్పంచ్ ప్రణాళిక పూర్తయ్యేవరకు కు గ్రామంలోనే ఉండాలని ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచులు మిగతా ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి అన్నారు షెడ్యూల్ ప్రకారం గ్రామంలో 30 రోజుల ప్రణాళిక ఖచ్చితంగా కొనసాగించాలని అధికారులకు సూచించారు. కొనిజర్ల లో అంబేద్కర్ విగ్రహానికి మంత్రితో పాటు ప్రజా ప్రతినిధులు లతో నివాళులర్పించారు. మంత్రి పువ్వాడ తో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు


Body:wyra


Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.